MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • లంక ప్రీమియర్ లీగ్‌కి సురేష్ రైనా... ఆ టీమిండియా మాజీ ప్లేయర్ రూట్‌లో వెళ్తున్న మిస్టర్ ఐపీఎల్...

లంక ప్రీమియర్ లీగ్‌కి సురేష్ రైనా... ఆ టీమిండియా మాజీ ప్లేయర్ రూట్‌లో వెళ్తున్న మిస్టర్ ఐపీఎల్...

ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రైనా, లంక ప్రీమియర్ లీగ్ 2023లో ఆడబోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 11 2023, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్‌లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడతానని, వేరే టీమ్స్‌కి ఆడనని చాలా సార్లు కామెంట్ చేశాడు సురేష్ రైనా. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సురేష్ రైనాని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేయడానికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపించలేదు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Photo source- Instagram

Photo source- Instagram

ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిన సురేష్ రైనా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2020 ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు సురేష్ రైనా...

37

బీసీసీఐకి రాజీనామా ఇచ్చిన సురేష్ రైనా, లంక ప్రీమియర్ లీగ్ 2023 వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. సురేష్ రైనా బేస్ ప్రైజ్ 50 వేల డాలర్లు (దాదాపు 41 లక్షల 30 వేల రూపాయలు)...

47

జూన్ 14న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) జరగనుంది. జూన్ 30 నుంచి ఆగస్టు 20 మధ్య లంక ప్రీమియర్ లీగ్ సీజన్ 4 జరగనుంది. ఇంతకుముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
 

57

2023 సీజన్ కోసం లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేశాయి ఐదు ఫ్రాంఛైజీలు...

67

లంక ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో సురేష్ రైనాతో పాటు 500లకు పైగా క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. ఇందులో 140 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు...  ప్రతీ ఫ్రాంఛైజీ 14 లోకల్ ప్లేయర్లను, ఆరుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు...

77

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు షకీబ్ అల్ హసన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, ముజీబ్ వుల్ రహీం వంటి ప్లేయర్లు కూడా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడబోతున్నారు. ఇంతకుముందు జరిగిన మొదటి మూడు ఎల్‌పీఎల్ సీజన్లలో జఫ్నా కింగ్స్ విజేతగా నిలిచింది.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image2
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image3
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved