రోహిత్ ఏందయ్యా ఇది..ఐసోలేషన్లో రోహిత్, పంత్ అండ్ కో... మూడో టెస్టు ముందు హైడ్రామా...
First Published Jan 3, 2021, 10:47 AM IST
భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, వస్తూ వస్తూ కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టేశాడు. న్యూఇయర్ పార్టీ పేరుతో రోహిత్ శర్మతో కలిసి మరో నలుగురు యువ క్రికెటర్లు ఓ రెస్టారెంట్కి వెళ్లి డిన్నర్ చేశారట. కరోనా బయో సెక్యూలర్ జోన్కి విరుద్ధంగా జరిగిన ఈ చర్య, భారత జట్టుకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు క్రికెటర్లను ఐసోలేషన్కి తరలించారు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?