MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మళ్లీ బ్యాటు పడుతున్న సచిన్, సెహ్వాగ్, లారా... మార్చి 2 నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్...

మళ్లీ బ్యాటు పడుతున్న సచిన్, సెహ్వాగ్, లారా... మార్చి 2 నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్...

 మార్చి 2న రాయ్‌పూర్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీ...సచిన్, సెహ్వాగ్‌తో పాటు బరిలో ఐదు దేశాల సీనియర్ ప్లేయర్లు...ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్లతో 20 రోజుల పాటు సిరీస్...

1 Min read
Sreeharsha Gopagani
Published : Feb 02 2021, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్... క్రికెట్‌కి దూరమైన లెజెండ్ల ఆటను చూసేందుకు మరోసారి అదృష్టం దక్కనుంది.</p>

<p>సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్... క్రికెట్‌కి దూరమైన లెజెండ్ల ఆటను చూసేందుకు మరోసారి అదృష్టం దక్కనుంది.</p>

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్... క్రికెట్‌కి దూరమైన లెజెండ్ల ఆటను చూసేందుకు మరోసారి అదృష్టం దక్కనుంది.

29
<p>కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది నిర్వహించాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వహికులు.</p>

<p>కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది నిర్వహించాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వహికులు.</p>

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది నిర్వహించాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వహికులు.

39
<p>ఈ ఏడాది మార్చి 2న రాయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ, మార్చి 21న ముగుస్తుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను రిస్తే సినీ ప్లస్ ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.</p>

<p>ఈ ఏడాది మార్చి 2న రాయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ, మార్చి 21న ముగుస్తుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను రిస్తే సినీ ప్లస్ ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.</p>

ఈ ఏడాది మార్చి 2న రాయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ, మార్చి 21న ముగుస్తుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను రిస్తే సినీ ప్లస్ ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.

49
<p>ఈ సిరీస్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్‌తో పాటు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్, రోమేశ్ కులువితరణ, జహీర్ ఖాన్, చంద్రపాల్, యువరాజ్, బ్రెట్‌లీ, కైఫ్, ఓజా, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ పాల్గొనబోతున్నారు.</p>

<p>ఈ సిరీస్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్‌తో పాటు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్, రోమేశ్ కులువితరణ, జహీర్ ఖాన్, చంద్రపాల్, యువరాజ్, బ్రెట్‌లీ, కైఫ్, ఓజా, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ పాల్గొనబోతున్నారు.</p>

ఈ సిరీస్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్‌తో పాటు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్, రోమేశ్ కులువితరణ, జహీర్ ఖాన్, చంద్రపాల్, యువరాజ్, బ్రెట్‌లీ, కైఫ్, ఓజా, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ పాల్గొనబోతున్నారు.

59
<p>మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సిరీస్‌కి కమిషనర్‌గా వ్యవహారించే ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహారిస్తున్నారు..</p>

<p>మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సిరీస్‌కి కమిషనర్‌గా వ్యవహారించే ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహారిస్తున్నారు..</p>

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సిరీస్‌కి కమిషనర్‌గా వ్యవహారించే ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహారిస్తున్నారు..

69
<p>ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్ల సీనియర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు.</p>

<p>ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్ల సీనియర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు.</p>

ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్ల సీనియర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు.

79
<p>రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జనాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మహారాష్ట్ర రోడ్ సేఫ్టీ సెల్ ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.</p>

<p>రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జనాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మహారాష్ట్ర రోడ్ సేఫ్టీ సెల్ ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.</p>

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జనాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మహారాష్ట్ర రోడ్ సేఫ్టీ సెల్ ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

89
<p>దీనికి ఐసీసీ, బీసీసీఐ అనుమతి వచ్చినా కరోనా కారణంగా 2020లో టోర్నీ నిర్వహించడం వీలు కాలేదు...</p>

<p>దీనికి ఐసీసీ, బీసీసీఐ అనుమతి వచ్చినా కరోనా కారణంగా 2020లో టోర్నీ నిర్వహించడం వీలు కాలేదు...</p>

దీనికి ఐసీసీ, బీసీసీఐ అనుమతి వచ్చినా కరోనా కారణంగా 2020లో టోర్నీ నిర్వహించడం వీలు కాలేదు...

99
<p>శ్రీలంక జట్టులో ఆటపట్టు, కపుగెదర, రంగానా హేరత్, సనత్ జయసూర్య, ఆస్ట్రేలియా టీమ్‌లో బ్రాడ్ హాడిన్, బ్రాడ్ హాగ్, విండీస్ టీమ్‌లో కార్ల్ హూపర్, లారా, సౌతాఫ్రికా టీమ్‌లో గిబ్స్, మోర్కెల్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.</p>

<p>శ్రీలంక జట్టులో ఆటపట్టు, కపుగెదర, రంగానా హేరత్, సనత్ జయసూర్య, ఆస్ట్రేలియా టీమ్‌లో బ్రాడ్ హాడిన్, బ్రాడ్ హాగ్, విండీస్ టీమ్‌లో కార్ల్ హూపర్, లారా, సౌతాఫ్రికా టీమ్‌లో గిబ్స్, మోర్కెల్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.</p>

శ్రీలంక జట్టులో ఆటపట్టు, కపుగెదర, రంగానా హేరత్, సనత్ జయసూర్య, ఆస్ట్రేలియా టీమ్‌లో బ్రాడ్ హాడిన్, బ్రాడ్ హాగ్, విండీస్ టీమ్‌లో కార్ల్ హూపర్, లారా, సౌతాఫ్రికా టీమ్‌లో గిబ్స్, మోర్కెల్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved