పంత్ ఓకే కానీ జడ్డూ అవుట్... గాయంతో టెస్టు సిరీస్కు దూరమైన రవీంద్ర జడేజా...
First Published Jan 10, 2021, 6:21 AM IST
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కష్టాలు ఇప్పట్లో తప్పలే కనిపించడం లేదు. మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడి టెస్టు సిరీస్కి దూరం కాగా... మూడో టెస్టులో గాయపడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు వారి జాబితాలో చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వేగంగా దూసుకొచ్చిన బంతి, రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటిన వేలుకి బలంగా తగిలింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?