ముంబై ఇండియన్స్తో దుబాయ్కి 150 మంది... టైలర్, మేకప్ ఆర్టిస్ట్,హెయిర్ డ్రెస్సర్తో సహా...
First Published Nov 23, 2020, 4:44 PM IST
ఐపీఎల్ 2020 సీజన్ను బయో బబుల్లో అనేక కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన సంగతి తెలిసిందే. క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులను మినహా బయటి వ్యక్తులకు మ్యాచులు చూసే అవకాశం కల్పించలేదు ఐపీఎల్ నిర్వహాకులు. ఐపీఎల్ 2020 సీజన్ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, యూఏఈలో లీగ్ నిర్వహణ ఎలా చేసింది, ఏ విధంగా నిర్వహించింది తదితర విషయాలను వెల్లడించింది...

ఐపీఎల్ సీజన్ 2020 ప్రారంభానికి 20 రోజుల ముందే ఆటగాళ్లు యూఈఏ చేరుకున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత 14 రోజుల క్వారంటైన్లో గడిపారు... ఆటగాళ్లతో పాటు జట్టు సహా యజమానులు కూడా ఈ టెస్టులు, క్వారంటైన్ను తప్పక ఫాలో కావాల్సిందే.

ఐపీఎల్ 2020 సీజన్లో 15 మంది ప్లేయర్లను మాత్రమే ఆడించిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్... తమతో పాటు 150 మంది సభ్యులను యూఏఈకి తీసుకెళ్లిందట...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?