MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ‘రండి బాబు రండి... మా దేశానికి వచ్చి ఆడండి’... ఐపీఎల్ 2021 నిర్వహణకు ఆఫర్ల వెల్లువ...

‘రండి బాబు రండి... మా దేశానికి వచ్చి ఆడండి’... ఐపీఎల్ 2021 నిర్వహణకు ఆఫర్ల వెల్లువ...

ఐపీఎల్ 2021 సీజన్‌కి సడెన్ బ్రేక్ పడడంతో మిగిలిన మ్యాచుల నిర్వహణకు అయోమయం నెలకొంది. జూన్ నుంచి బిజీ షెడ్యూల్ ఆడనున్న టీమిండియా, ఎప్పుడు, ఎక్కడ ఐపీఎల్ మ్యాచులు ఆడాలనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ‘మా దేశానికి వచ్చి ఆడండి’ అంటూ వివిధ దేశాల నుంచి బీసీసీఐకి ఆఫర్లు వస్తున్నాయట.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 07 2021, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామంటూ ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్‌లు ఆఫర్ ఇచ్చాయి. దీంతో పాటు ఐర్లాండ్, యూఏఈ నుంచి నుంచి మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు అందాయి.</p>

<p>ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామంటూ ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్‌లు ఆఫర్ ఇచ్చాయి. దీంతో పాటు ఐర్లాండ్, యూఏఈ నుంచి నుంచి మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు అందాయి.</p>

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామంటూ ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్‌లు ఆఫర్ ఇచ్చాయి. దీంతో పాటు ఐర్లాండ్, యూఏఈ నుంచి నుంచి మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు అందాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
<p>తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తమ దేశం రెఢీ అంటూ ప్రకటించింది. ప్రస్తుతం లంకలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కావాలంటే ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని చెబుతోంది లంక క్రికెట్ బోర్డు...</p>

<p>తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తమ దేశం రెఢీ అంటూ ప్రకటించింది. ప్రస్తుతం లంకలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కావాలంటే ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని చెబుతోంది లంక క్రికెట్ బోర్డు...</p>

తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తమ దేశం రెఢీ అంటూ ప్రకటించింది. ప్రస్తుతం లంకలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కావాలంటే ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని చెబుతోంది లంక క్రికెట్ బోర్డు...

39
<p>మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు నిర్వహించేందుకు ఇంగ్లాండ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని అంటున్నాడు ఆ దేశ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...‌</p>

<p>మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు నిర్వహించేందుకు ఇంగ్లాండ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని అంటున్నాడు ఆ దేశ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...‌</p>

మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు నిర్వహించేందుకు ఇంగ్లాండ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని అంటున్నాడు ఆ దేశ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...‌

49
<p>‘ఐపీఎల్ 2021 సీజన్‌ను ముగించేందుకు యూఏఈ సరైన వేదిక అవుతుందని చాలామంది అంటున్నారు. అయితే సెప్టెంబర్‌లో మ్యాచులు నిర్వహించాలనుకుంటే, యూకేలో పెడితేనే మంచిది...</p>

<p>‘ఐపీఎల్ 2021 సీజన్‌ను ముగించేందుకు యూఏఈ సరైన వేదిక అవుతుందని చాలామంది అంటున్నారు. అయితే సెప్టెంబర్‌లో మ్యాచులు నిర్వహించాలనుకుంటే, యూకేలో పెడితేనే మంచిది...</p>

‘ఐపీఎల్ 2021 సీజన్‌ను ముగించేందుకు యూఏఈ సరైన వేదిక అవుతుందని చాలామంది అంటున్నారు. అయితే సెప్టెంబర్‌లో మ్యాచులు నిర్వహించాలనుకుంటే, యూకేలో పెడితేనే మంచిది...

59
<p>సెప్టెంబర్‌ నాటికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను ముగిస్తుంది టీమిండియా. అప్పటికి భారత క్రికెటర్లు ఇక్కడే ఉంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు &nbsp;కూడా సిద్ధంగా ఉంటారు... సెప్టెంబర్‌లో యూకే వాతావారణం అత్యద్భుతంగా ఉంటుంది...</p>

<p>సెప్టెంబర్‌ నాటికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను ముగిస్తుంది టీమిండియా. అప్పటికి భారత క్రికెటర్లు ఇక్కడే ఉంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు &nbsp;కూడా సిద్ధంగా ఉంటారు... సెప్టెంబర్‌లో యూకే వాతావారణం అత్యద్భుతంగా ఉంటుంది...</p>

సెప్టెంబర్‌ నాటికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను ముగిస్తుంది టీమిండియా. అప్పటికి భారత క్రికెటర్లు ఇక్కడే ఉంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు  కూడా సిద్ధంగా ఉంటారు... సెప్టెంబర్‌లో యూకే వాతావారణం అత్యద్భుతంగా ఉంటుంది...

69
<p>మాంచెస్టర్, లీడ్స్, బిర్మింగమ్, లండన్ గ్రౌండ్స్‌లో మ్యాచులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇక్కడ కొన్ని ఫ్రెండ్లీ, ఎగ్జిబిషన్ మ్యాచులు పెడదాం...</p>

<p>మాంచెస్టర్, లీడ్స్, బిర్మింగమ్, లండన్ గ్రౌండ్స్‌లో మ్యాచులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇక్కడ కొన్ని ఫ్రెండ్లీ, ఎగ్జిబిషన్ మ్యాచులు పెడదాం...</p>

మాంచెస్టర్, లీడ్స్, బిర్మింగమ్, లండన్ గ్రౌండ్స్‌లో మ్యాచులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇక్కడ కొన్ని ఫ్రెండ్లీ, ఎగ్జిబిషన్ మ్యాచులు పెడదాం...

79
<p>అవి సక్సెస్ అయితే ఐపీఎల్ పూర్తి సీజన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైతే నేను దీని గురించి లండన్ మేయర్ సదీక్ ఖాన్‌తో మాట్లాడుతాను’ అంటూ తెలిపాడు కేవిన్ పీటర్సన్...&nbsp;</p>

<p>అవి సక్సెస్ అయితే ఐపీఎల్ పూర్తి సీజన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైతే నేను దీని గురించి లండన్ మేయర్ సదీక్ ఖాన్‌తో మాట్లాడుతాను’ అంటూ తెలిపాడు కేవిన్ పీటర్సన్...&nbsp;</p>

అవి సక్సెస్ అయితే ఐపీఎల్ పూర్తి సీజన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైతే నేను దీని గురించి లండన్ మేయర్ సదీక్ ఖాన్‌తో మాట్లాడుతాను’ అంటూ తెలిపాడు కేవిన్ పీటర్సన్... 

89
<p>లండన్ మేయర్ సదీక్ ఖాన్, నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ‘కరోనా విపత్తు తర్వాత లండన్ నగరం బోసిపోయినట్టుగా మారింది. నగర జనాల్లో మళ్లీ ఉత్సాహం నింపడానికి ఐపీఎల్ చక్కగా ఉపయోగపడుతుంది.</p>

<p>లండన్ మేయర్ సదీక్ ఖాన్, నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ‘కరోనా విపత్తు తర్వాత లండన్ నగరం బోసిపోయినట్టుగా మారింది. నగర జనాల్లో మళ్లీ ఉత్సాహం నింపడానికి ఐపీఎల్ చక్కగా ఉపయోగపడుతుంది.</p>

లండన్ మేయర్ సదీక్ ఖాన్, నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ‘కరోనా విపత్తు తర్వాత లండన్ నగరం బోసిపోయినట్టుగా మారింది. నగర జనాల్లో మళ్లీ ఉత్సాహం నింపడానికి ఐపీఎల్ చక్కగా ఉపయోగపడుతుంది.

99
<p>లండన్ జనాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి క్రికెట్ హీరోలను చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు. లార్డ్స్‌తో పాటు కియా ఓవల్ స్టేడియంలో కూడా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించండి’ అంటూ చెప్పుకొచ్చాడు సదీక్ ఖాన్...</p>

<p>లండన్ జనాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి క్రికెట్ హీరోలను చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు. లార్డ్స్‌తో పాటు కియా ఓవల్ స్టేడియంలో కూడా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించండి’ అంటూ చెప్పుకొచ్చాడు సదీక్ ఖాన్...</p>

లండన్ జనాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి క్రికెట్ హీరోలను చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు. లార్డ్స్‌తో పాటు కియా ఓవల్ స్టేడియంలో కూడా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించండి’ అంటూ చెప్పుకొచ్చాడు సదీక్ ఖాన్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image2
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image3
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved