- Home
- Sports
- Cricket
- సెప్టెంబర్లో డే-నైట్ టెస్టు ఆడనున్న టీమిండియా... 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్...
సెప్టెంబర్లో డే-నైట్ టెస్టు ఆడనున్న టీమిండియా... 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్...
దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఆడబోతున్న టీమిండియా, ఆ తర్వాత సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్కి పెర్త్ స్టేడియం వేదిక ఇవ్వనుంది...

<p>ఇంగ్లాండ్ టూర్ కోసం భారత పురుషుల జట్టుతో కలిసి పయనించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, 8 ఏళ్ల విరామం తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆసీస్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.</p>
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత పురుషుల జట్టుతో కలిసి పయనించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, 8 ఏళ్ల విరామం తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆసీస్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
<p>ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పెర్త్ వేదికగా జరిగే ఈ డే-నైట్ టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 30న ప్రారంభమై, అక్టోబర్ 3న ముగిస్తుంది. ఇంగ్లాండ్లో వాఖా స్టేడియంలో నాలుగేళ్ల తర్వాత జరగనున్న తొలి టెస్టు ఇదే. చివరిసారిగా 2017లో ఇక్కడ మెన్స్ యాషెస్ సిరీస్ జరిగింది.</p>
ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పెర్త్ వేదికగా జరిగే ఈ డే-నైట్ టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 30న ప్రారంభమై, అక్టోబర్ 3న ముగిస్తుంది. ఇంగ్లాండ్లో వాఖా స్టేడియంలో నాలుగేళ్ల తర్వాత జరగనున్న తొలి టెస్టు ఇదే. చివరిసారిగా 2017లో ఇక్కడ మెన్స్ యాషెస్ సిరీస్ జరిగింది.
<p>ఆస్ట్రేలియా మహిళలు ఇప్పటికే వాఖా స్టేడియంలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడారు. 1958, 1984, 2014లో జరిగిన ఈ మూడు టెస్టుల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడనుంది మహిళా జట్టు. పెర్త్ స్టేడియం డే-నైట్ టెస్టుకి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి...</p>
ఆస్ట్రేలియా మహిళలు ఇప్పటికే వాఖా స్టేడియంలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడారు. 1958, 1984, 2014లో జరిగిన ఈ మూడు టెస్టుల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడనుంది మహిళా జట్టు. పెర్త్ స్టేడియం డే-నైట్ టెస్టుకి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి...
<p>భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ టూర్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 19న మొదటి వన్డే, 22న రెండో వన్డే, 24న మూడో వన్డే జరుగుతాయి.</p>
భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ టూర్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 19న మొదటి వన్డే, 22న రెండో వన్డే, 24న మూడో వన్డే జరుగుతాయి.
<p>ఆ తర్వాత అక్టోబర్ 7న సిడ్నీలో మొదటి టీ20, 9న రెండో టీ20, 11న మూడో టీ20 మ్యాచులు జరుగుతాయి. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్కి దూరంగా ఉన్న భారత మహిళలు, గత ఏడాది వుమెన్స్ టీ20 ఛాలెంజ్ తర్వాత ఈ ఏడాది సఫారీ జట్టుతో సిరీస్ ఆడారు.</p>
ఆ తర్వాత అక్టోబర్ 7న సిడ్నీలో మొదటి టీ20, 9న రెండో టీ20, 11న మూడో టీ20 మ్యాచులు జరుగుతాయి. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్కి దూరంగా ఉన్న భారత మహిళలు, గత ఏడాది వుమెన్స్ టీ20 ఛాలెంజ్ తర్వాత ఈ ఏడాది సఫారీ జట్టుతో సిరీస్ ఆడారు.
<p>వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్కి వెళ్లనున్న టీమిండియా, అక్కడి నుంచి ఆస్ట్రేలియా టూర్కి వెళ్లనుంది. ఇకపై పురుషుల జట్టుతో పాటు భారత మహిళల జట్టు కూడా రెగ్యూలర్గా వన్డే, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడనుంది. </p>
వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్కి వెళ్లనున్న టీమిండియా, అక్కడి నుంచి ఆస్ట్రేలియా టూర్కి వెళ్లనుంది. ఇకపై పురుషుల జట్టుతో పాటు భారత మహిళల జట్టు కూడా రెగ్యూలర్గా వన్డే, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడనుంది.