- Home
- Sports
- Cricket
- హైదరాబాద్కి నో ఛాన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైలోనే మ్యాచులు... స్పష్టం చేసిన బీసీసీఐ...
హైదరాబాద్కి నో ఛాన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైలోనే మ్యాచులు... స్పష్టం చేసిన బీసీసీఐ...
2021 సీజన్ ఆరంభానికి ముందే కరోనా కలకలం మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం, మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వార్తలు రావడంతో ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచులను తరలిస్తారని టాక్ వినిపిస్తుంది...

<p>ఐపీఎల్ 2021 వేదికగా ముంబై స్థానంలో బ్యాకప్ వేదికగా హైదరాబాద్ను కూడా పరిశీలిస్తున్నారని, ఒకవేళ అక్కడ లాక్డౌన్ విిస్తే... భాగ్యనగరం వేదికగా మ్యాచులు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి...</p>
ఐపీఎల్ 2021 వేదికగా ముంబై స్థానంలో బ్యాకప్ వేదికగా హైదరాబాద్ను కూడా పరిశీలిస్తున్నారని, ఒకవేళ అక్కడ లాక్డౌన్ విిస్తే... భాగ్యనగరం వేదికగా మ్యాచులు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి...
<p>ముంబైలో కరోనా విజృంభిస్తున్న వేళ, ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచుల నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించాడు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్...</p>
ముంబైలో కరోనా విజృంభిస్తున్న వేళ, ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచుల నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించాడు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్...
<p>అయితే ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచులను తరలించబోతున్నారనే వార్తలను కొట్టిపారేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారమే ముంబై వేదికగా మ్యాచులు జరుగుతాయని స్పష్టం చేశాడు...</p>
అయితే ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచులను తరలించబోతున్నారనే వార్తలను కొట్టిపారేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారమే ముంబై వేదికగా మ్యాచులు జరుగుతాయని స్పష్టం చేశాడు...
<p>‘ఐపీఎల్ 2021 షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదు. ముంబై వేదికగా జరగాల్సిన మ్యాచులు అక్కడే జరుగుతాయి. మహారాష్ట్రలో లాక్డౌన్ విధిస్తే, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడం మరింత ఈజీ అవుతుంది...</p>
‘ఐపీఎల్ 2021 షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదు. ముంబై వేదికగా జరగాల్సిన మ్యాచులు అక్కడే జరుగుతాయి. మహారాష్ట్రలో లాక్డౌన్ విధిస్తే, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడం మరింత ఈజీ అవుతుంది...
<p>లాక్డౌన్ విధిస్తే జనసంచారం ఉండదు. బయో బబుల్లో ఉన్న సిబ్బందికి, ఆటగాళ్లకి మాత్రమే కరోనా టెస్టులు నిర్వహిస్తే సరిపోతుంది... బయో బబుల్ జోన్లో మ్యాచులు సమర్థవంతంగా నిర్వహించగలం..</p>
లాక్డౌన్ విధిస్తే జనసంచారం ఉండదు. బయో బబుల్లో ఉన్న సిబ్బందికి, ఆటగాళ్లకి మాత్రమే కరోనా టెస్టులు నిర్వహిస్తే సరిపోతుంది... బయో బబుల్ జోన్లో మ్యాచులు సమర్థవంతంగా నిర్వహించగలం..
<p>యూఏఈలో గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ ఎలా నిర్వహించామో, అంతకంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇక్కడ కూడా చేశాం... లాక్డౌన్ పెడితే, మరీ మంచిది...</p>
యూఏఈలో గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ ఎలా నిర్వహించామో, అంతకంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇక్కడ కూడా చేశాం... లాక్డౌన్ పెడితే, మరీ మంచిది...
<p>రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. అయినా ముంబై వేదికగా జరిగేవి కేవలం 10 మ్యాచులే... కాబట్టి అక్కడ పెద్దగా భయం ఏమీ ఉండదు...</p>
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. అయినా ముంబై వేదికగా జరిగేవి కేవలం 10 మ్యాచులే... కాబట్టి అక్కడ పెద్దగా భయం ఏమీ ఉండదు...
<p>ఇప్పటికే ముంబై మున్సిపల్ కమిషనర్తో కూడా చర్చలు జరిపాం... లాక్డౌన్ విధించినా, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ...</p>
ఇప్పటికే ముంబై మున్సిపల్ కమిషనర్తో కూడా చర్చలు జరిపాం... లాక్డౌన్ విధించినా, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ...