MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఆఖరి మ్యాచ్ తేడా కొడితే ఆర్‌సీబీ అస్సామే... ఆఖరి లీగ్ మ్యాచ్ రిజల్ట్ తేలే వరకూ...

ఆఖరి మ్యాచ్ తేడా కొడితే ఆర్‌సీబీ అస్సామే... ఆఖరి లీగ్ మ్యాచ్ రిజల్ట్ తేలే వరకూ...

ఐపీఎల్ 2023 సీజన్‌ క్లైమాక్స్‌కి చేరుకుంది. గ్రూప్ స్టేజీలో ఆఖరి 4 మ్యాచులే మిగిలి ఉన్నా ఇప్పటికే ప్లేఆఫ్స్‌పై క్లారిటీ రాలేదు. గ్రూప్ స్టేజీలో ఆఖరి మ్యాచ్ ఫలితం తేలే వరకూ ప్లేఆఫ్స్‌ బెర్తులపై సస్పెన్స్ కొనసాగనుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 20 2023, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
rcb

rcb

18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటిదాకా గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లేఆఫ్స్ బెర్తే కాదు, టేబుల్ టాపర్‌గా మొదటి క్వాలిఫైయర్ ఆడడమూ కన్ఫార్మ్ చేసుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి లీగ్ మ్యాచుల్లో ఎంత తేడాతో గెలిచినా.. గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్ చేరతాయి. నెట్ రన్ రేట్ బాగున్న జట్టు, గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్, తక్కువగా ఉన్న జట్టు ఎలిమినేటర్ మ్యాచులు ఆడతాయి...
 

36
Image credit: PTI

Image credit: PTI

నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి తీరాల్సిందే. ముంబై ఇండియన్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది..

46

నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడితే... ఆర్‌సీబీ, టైటాన్స్‌పై గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ చేరుతుంది..
 

56

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతుల్లో ముంబై ఇండియన్స్ ఓడితే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడినా ప్లేఆఫ్స్ చేరవచ్చు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 5 అంతకంటే తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పరుగుల తేడాతో ఓడినా నెట్ రన్ రేట్ తేడా కొట్టేస్తుంది...

66

మొత్తానికి ఐపీఎల్ 2023 సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముందుగానే తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ప్లేఆఫ్స్ చేరి టాప్‌లో నిలిచిన గుజరాత్ టైటాన్స్... మిగిలిన మూడు ప్లేఆఫ్స్ బెర్తులను డిసైడ్ చేయబోతున్నాయి.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved