MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సెహ్వాగ్, కుంబ్లే, ద్రావిడ్, సచిన్ వంటి లెజెండ్స్ అందరూ టెస్టులను గౌరవించారు, ఒక్క ఎమ్మెస్ ధోనీ తప్ప...

సెహ్వాగ్, కుంబ్లే, ద్రావిడ్, సచిన్ వంటి లెజెండ్స్ అందరూ టెస్టులను గౌరవించారు, ఒక్క ఎమ్మెస్ ధోనీ తప్ప...

భారత జట్టు ఇప్పుడు అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటి. టీమిండియా రిజర్వు బెంచ్ బలాన్ని చూసి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్‌లు కూడా షాక్ అవుతున్నాయి. దీనికి కారణం భారత జట్టు టెస్టులకు ఇచ్చిన ప్రాధాన్యమే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 30 2021, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
<p>‘భారత జట్టు ఇప్పడున్న పొజిషన్‌కి వాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. భారత ఒకప్పుడు టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఒకే జట్టును ఆడించేది. ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు తప్ప, అందరూ వాళ్లే ఉండేవాళ్లు.</p>

<p>‘భారత జట్టు ఇప్పడున్న పొజిషన్‌కి వాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. భారత ఒకప్పుడు టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఒకే జట్టును ఆడించేది. ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు తప్ప, అందరూ వాళ్లే ఉండేవాళ్లు.</p>

‘భారత జట్టు ఇప్పడున్న పొజిషన్‌కి వాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. భారత ఒకప్పుడు టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఒకే జట్టును ఆడించేది. ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు తప్ప, అందరూ వాళ్లే ఉండేవాళ్లు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
<p>కానీ ఇప్పుడు భారత జట్టుకి దాదాపు 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఒకే సారి రెండు కాదు, మూడు జట్లు కావాలన్నా కూడా టీమిండియా తయారుచేసి పంపగలదు. దీనికి కారణంగా భారత లెజెండరీ క్రికెటర్లు టెస్టులకు ఇచ్చిన గౌరవం.&nbsp;</p>

<p>కానీ ఇప్పుడు భారత జట్టుకి దాదాపు 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఒకే సారి రెండు కాదు, మూడు జట్లు కావాలన్నా కూడా టీమిండియా తయారుచేసి పంపగలదు. దీనికి కారణంగా భారత లెజెండరీ క్రికెటర్లు టెస్టులకు ఇచ్చిన గౌరవం.&nbsp;</p>

కానీ ఇప్పుడు భారత జట్టుకి దాదాపు 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఒకే సారి రెండు కాదు, మూడు జట్లు కావాలన్నా కూడా టీమిండియా తయారుచేసి పంపగలదు. దీనికి కారణంగా భారత లెజెండరీ క్రికెటర్లు టెస్టులకు ఇచ్చిన గౌరవం. 

313
<p>ఎమ్మెస్ ధోనీ తప్ప వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ వంటి మిగిలిన లెజెండరీ ప్లేయర్లు... వన్డే, టీ20ల కంటే ఎక్కువగా టెస్టులు ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చారు.</p>

<p>ఎమ్మెస్ ధోనీ తప్ప వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ వంటి మిగిలిన లెజెండరీ ప్లేయర్లు... వన్డే, టీ20ల కంటే ఎక్కువగా టెస్టులు ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చారు.</p>

ఎమ్మెస్ ధోనీ తప్ప వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ వంటి మిగిలిన లెజెండరీ ప్లేయర్లు... వన్డే, టీ20ల కంటే ఎక్కువగా టెస్టులు ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

413
<p>చాలామంది క్రికెటర్లు మొదటి టీ20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, చివరిగా టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇది భారత జట్టు భవిష్యత్ నిర్మాణానికి పునాదులు వేసింది.</p>

<p>చాలామంది క్రికెటర్లు మొదటి టీ20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, చివరిగా టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇది భారత జట్టు భవిష్యత్ నిర్మాణానికి పునాదులు వేసింది.</p>

చాలామంది క్రికెటర్లు మొదటి టీ20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, చివరిగా టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇది భారత జట్టు భవిష్యత్ నిర్మాణానికి పునాదులు వేసింది.

513
<p>సీనియర్లు టెస్టుల్లో కొనసాగుతూ ఉండడం వల్ల యువ ఆటగాళ్లకు వన్డే, టీ20ల్లో అవకాశాలు దక్కాయి. అక్కడ నిరూపించుకున్న తర్వాత సంప్రదాయ ఫార్మాట్‌లో కూడా వారికి చోటు దక్కింది...</p>

<p>సీనియర్లు టెస్టుల్లో కొనసాగుతూ ఉండడం వల్ల యువ ఆటగాళ్లకు వన్డే, టీ20ల్లో అవకాశాలు దక్కాయి. అక్కడ నిరూపించుకున్న తర్వాత సంప్రదాయ ఫార్మాట్‌లో కూడా వారికి చోటు దక్కింది...</p>

సీనియర్లు టెస్టుల్లో కొనసాగుతూ ఉండడం వల్ల యువ ఆటగాళ్లకు వన్డే, టీ20ల్లో అవకాశాలు దక్కాయి. అక్కడ నిరూపించుకున్న తర్వాత సంప్రదాయ ఫార్మాట్‌లో కూడా వారికి చోటు దక్కింది...

613
<p>వైట్ బాల్, లేదా లిస్టు ఏ క్రికెట్ ఆడే ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయానికి 40 నుంచి 50 మ్యాచులు ఆడి ఉంటారు. ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్... అతను టీమిండియాలో చోటు కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడు.</p>

<p>వైట్ బాల్, లేదా లిస్టు ఏ క్రికెట్ ఆడే ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయానికి 40 నుంచి 50 మ్యాచులు ఆడి ఉంటారు. ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్... అతను టీమిండియాలో చోటు కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడు.</p>

వైట్ బాల్, లేదా లిస్టు ఏ క్రికెట్ ఆడే ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయానికి 40 నుంచి 50 మ్యాచులు ఆడి ఉంటారు. ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్... అతను టీమిండియాలో చోటు కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడు.

713
<p>అతనికి నాలుగైదు ఏళ్ల దేశవాళీ, ఐపీఎల్ అనుభవం ఉంది. ఈ అనుభవమై వాళ్లు టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి తోడ్పడింది.</p>

<p>అతనికి నాలుగైదు ఏళ్ల దేశవాళీ, ఐపీఎల్ అనుభవం ఉంది. ఈ అనుభవమై వాళ్లు టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి తోడ్పడింది.</p>

అతనికి నాలుగైదు ఏళ్ల దేశవాళీ, ఐపీఎల్ అనుభవం ఉంది. ఈ అనుభవమై వాళ్లు టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి తోడ్పడింది.

813
<p>భారత క్రికెట్ మైండ్ సెట్, ప్రపంచ క్రికెట్‌పై ఆధిక్యాన్ని చూపుతోంది. 90ల్లో భారత జట్టు తరుపున ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లు యువ ఆటగాళ్లను తయారుచేయడంలో భాగం అవుతున్నారు.&nbsp;</p>

<p>భారత క్రికెట్ మైండ్ సెట్, ప్రపంచ క్రికెట్‌పై ఆధిక్యాన్ని చూపుతోంది. 90ల్లో భారత జట్టు తరుపున ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లు యువ ఆటగాళ్లను తయారుచేయడంలో భాగం అవుతున్నారు.&nbsp;</p>

భారత క్రికెట్ మైండ్ సెట్, ప్రపంచ క్రికెట్‌పై ఆధిక్యాన్ని చూపుతోంది. 90ల్లో భారత జట్టు తరుపున ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లు యువ ఆటగాళ్లను తయారుచేయడంలో భాగం అవుతున్నారు. 

913
<p>యువతరానికి సాయం చేస్తూ, స్టార్లుగా మలుస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెట్‌లో కూడా యువరాజ్ సింగ్ , వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ల సాయం మరువలేనిది...</p>

<p>యువతరానికి సాయం చేస్తూ, స్టార్లుగా మలుస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెట్‌లో కూడా యువరాజ్ సింగ్ , వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ల సాయం మరువలేనిది...</p>

యువతరానికి సాయం చేస్తూ, స్టార్లుగా మలుస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెట్‌లో కూడా యువరాజ్ సింగ్ , వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ల సాయం మరువలేనిది...

1013
<p>టీమిండియా వారి బ్రాండ్‌ను మార్చుకోలేదు సరికదా దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. దీని వెనక గంగూలీ నుంచి యువరాజ్ సింగ్ ప్రతీ ఒక్క సీనియర్ క్రికెటర్ ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్.</p>

<p>టీమిండియా వారి బ్రాండ్‌ను మార్చుకోలేదు సరికదా దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. దీని వెనక గంగూలీ నుంచి యువరాజ్ సింగ్ ప్రతీ ఒక్క సీనియర్ క్రికెటర్ ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్.</p>

టీమిండియా వారి బ్రాండ్‌ను మార్చుకోలేదు సరికదా దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. దీని వెనక గంగూలీ నుంచి యువరాజ్ సింగ్ ప్రతీ ఒక్క సీనియర్ క్రికెటర్ ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్.

1113
<p>పాకిస్తాన్ జట్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహారించిన కమ్రాన్ అక్మల్, పాక్ తరుపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 11 సెంచరీలు చేసిన కమ్రాన్ అక్మల్, 6886 పరుగులు చేశాడు.</p>

<p>పాకిస్తాన్ జట్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహారించిన కమ్రాన్ అక్మల్, పాక్ తరుపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 11 సెంచరీలు చేసిన కమ్రాన్ అక్మల్, 6886 పరుగులు చేశాడు.</p>

పాకిస్తాన్ జట్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహారించిన కమ్రాన్ అక్మల్, పాక్ తరుపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 11 సెంచరీలు చేసిన కమ్రాన్ అక్మల్, 6886 పరుగులు చేశాడు.

1213
<p>కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కి 2020లో వీడ్కోలు పలికాడు ధోనీ...</p>

<p>కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కి 2020లో వీడ్కోలు పలికాడు ధోనీ...</p>

కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కి 2020లో వీడ్కోలు పలికాడు ధోనీ...

1313
<p>అనిల్ కుంబ్లేతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు మాత్రం వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.</p>

<p>అనిల్ కుంబ్లేతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు మాత్రం వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.</p>

అనిల్ కుంబ్లేతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు మాత్రం వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved