MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • అండర్ -19 కెప్టెన్లంటే వాళ్లకు అదో తుర్తి.. ఒక్క విరాట్ తప్ప అందరూ ఢిల్లీకే..

అండర్ -19 కెప్టెన్లంటే వాళ్లకు అదో తుర్తి.. ఒక్క విరాట్ తప్ప అందరూ ఢిల్లీకే..

WPL Auction: సోమవారం ముంబై వేదికగా ముగిసిన  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో   ఢిల్లీ క్యాపిటల్స్  అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.  ఆ జట్టు  మరోసారి అండర్ - 19 కెప్టెన్ నే నమ్ముకుంది. 

2 Min read
Author : Srinivas M
| Updated : Feb 14 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్  ఇంతవరకూ  టైటిల్ ను దక్కించుకోలేదు. అయినా  కూడా ఆ టీమ్ కు క్రేజ్, కావాల్సినంత గ్లామర్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు.  2020లో ఒకసారి ఫైనల్ వరకూ చేరినా  తర్వాతి సీజన్లలో విఫలమవుతున్నది. అతిరథ మహామహులు సారథులుగా వ్యవహరించిన ఈ టీమ్ కు  ఓ ప్రత్యేకత ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోమవారం ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో   ఢిల్లీ.. టీమిండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మను రూ. 2 కోట్ల ధరతో దక్కించుకుంది.  జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.2కోట్లు) తర్వాత ఆ టీమ్ ఓ ఇదే హయ్యస్ట్ బిడ్. కాగా  షెఫాలీని దక్కించుకోవడం ద్వారా  ఢిల్లీ ఓ ఘనతను దక్కించుకుంది. 

37

ఇప్పటివరకు భారత జట్టు తరఫున   అండర్ - 19 ప్రపంచకప్ లో సారథ్యం వహించినవారిలో ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగిలినవారంతా   ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడినవారే కావడం గమనార్హం. కోహ్లీ  అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతడిని   వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. అప్పట్నుంచీ అతడు  బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. మిగిలినవారి జాబితాను ఓసారి చూద్దాం. 

47

కోహ్లీ తర్వాత అండర్ - 19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన  సారథి  ఉన్ముక్త్ చంద్ ను ఢిల్లీ 2011లో దక్కించుకుంది. 2011 నుంచి 2013 వరకూ ఢిల్లీకి ఆడాడు.  ఆ తర్వాత అతడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండిన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

57

ఉన్ముక్త్ తర్వాత పృథ్వీ షా వంతు. గత నాలుగు సీజన్లుగా షా ఢిల్లీకి ఆడుతున్నాడు.  2018లో షా..  అండర్ -19  ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షా  ఢిల్లీ  క్యాపిటల్స్ లో భాగమయ్యాడు.  ఇప్పుడు ఢిల్లీలో అతడే కీలక ఆటగాడు. 

67

చంద్, షా ల తర్వాత  అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన  యశ్ ధుల్ ను కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది.  ధుల్.. గతేడాది   వెస్టిండీస్ వేదికగా ముగిసిన అండర్ - 19 వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు సారథి. ఆ తర్వాత కొద్దిరోజులకే జరిగిన వేలంలో ధుల్ ను  కోటి రూపాయలు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 

77

ఇక తాజాగా షెఫాలీ కూడా ఢిల్లీకే ఆడనుంది.   షెఫాలీ సారథ్యంలోని అండర్ - 19 భారత మహిళల జట్టు.. జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ను సాధించిన విషయం తెలిసిందే.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved