ముగిసిన మూడో రోజు ఆట... భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా... టీమిండియాకు కష్టమే...
First Published Jan 9, 2021, 12:51 PM IST
సిడ్నీ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు భారత జట్టును మొదటి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. మొదటి ఇన్నింగ్స్లో దక్కిన 94 పరుగుల లీడ్తో కలిపి ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 197 పరుగులు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?