MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Coronavirus
  • Coronavirus World
  • 16లక్షల మందికి పరీక్షలు.. 10వేల మరణాలకు చేరువలో అమెరికా

16లక్షల మందికి పరీక్షలు.. 10వేల మరణాలకు చేరువలో అమెరికా

సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

1 Min read
ramya Sridhar
Published : Apr 06 2020, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోజురోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వరకు చనిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోజురోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వరకు చనిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోజురోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వరకు చనిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
27
కాగా.. దీనిపై ట్రంప్ మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటి వరకు 16లక్షల మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పాడు. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.

కాగా.. దీనిపై ట్రంప్ మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటి వరకు 16లక్షల మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పాడు. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.

కాగా.. దీనిపై ట్రంప్ మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటి వరకు 16లక్షల మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పాడు. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.
37
సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో దాదాపు 95శాతం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
47
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 9,626మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే.. మూడు వంతులు ఎక్కువ మందే ప్రాణాలు వదలడం గమనార్హం. కేవలం ఆదివారం ఒక్కరోజే 1,118 మంది ప్రాణాలు వదలడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 9,626మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే.. మూడు వంతులు ఎక్కువ మందే ప్రాణాలు వదలడం గమనార్హం. కేవలం ఆదివారం ఒక్కరోజే 1,118 మంది ప్రాణాలు వదలడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 9,626మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే.. మూడు వంతులు ఎక్కువ మందే ప్రాణాలు వదలడం గమనార్హం. కేవలం ఆదివారం ఒక్కరోజే 1,118 మంది ప్రాణాలు వదలడం గమనార్హం.
57
ఊహించినదానికంటే ఎక్కువగా పరిస్థితులు దిగజారడం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను ట్రంప్ వివరించారు.

ఊహించినదానికంటే ఎక్కువగా పరిస్థితులు దిగజారడం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను ట్రంప్ వివరించారు.

ఊహించినదానికంటే ఎక్కువగా పరిస్థితులు దిగజారడం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను ట్రంప్ వివరించారు.
67
ప్రపంచ దేశాల నుంచి మాస్క్ లు, గ్లౌజులు, ఇతర సేఫ్టీ సాధనాలు అమెరికా తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని విపత్తుగా ప్రకటించారు.

ప్రపంచ దేశాల నుంచి మాస్క్ లు, గ్లౌజులు, ఇతర సేఫ్టీ సాధనాలు అమెరికా తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని విపత్తుగా ప్రకటించారు.

ప్రపంచ దేశాల నుంచి మాస్క్ లు, గ్లౌజులు, ఇతర సేఫ్టీ సాధనాలు అమెరికా తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని విపత్తుగా ప్రకటించారు.
77
హైడ్రో క్లోరో క్వీన్ ఉపయోగాన్ని ట్రంప్ మరోసారి ధ్రువీకరించారు. దాదాపు 29లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ చెప్పారు.

హైడ్రో క్లోరో క్వీన్ ఉపయోగాన్ని ట్రంప్ మరోసారి ధ్రువీకరించారు. దాదాపు 29లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ చెప్పారు.

హైడ్రో క్లోరో క్వీన్ ఉపయోగాన్ని ట్రంప్ మరోసారి ధ్రువీకరించారు. దాదాపు 29లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved