MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అక్షయ తృతీయ రోజున పెరిగిన బంగారం, వెండి ధరలు.. లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు డీలా..

అక్షయ తృతీయ రోజున పెరిగిన బంగారం, వెండి ధరలు.. లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు డీలా..

నేడు అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు బంగారం కొనడం శుభంగా భావిస్తారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధర పెరిగింది. 24 క్యారెట్ల పసుపు లోహం 10 గ్రాములకి 146 రూపాయలు పెరిగి 47,110 రూపాయలకు చేరుకుంది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 14 2021, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>&nbsp;హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం గత ట్రేడింగ్ సెషన్‌లో పసుపు లోహం 10 గ్రాములకు రూ .46,964 వద్ద ముగిసింది.&nbsp;&nbsp;వెండి గురించి మాట్లాడితే వెండి ధర 513 రూపాయలు పెరిగి కిలోకు రూ.70,191 చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్ రోజులో వెండి 69,678 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు &nbsp;1,834 డాలర్లకు చేరుకోగా, వెండి &nbsp;ఔన్సుకు 27.20 డాలర్లకు చేరుకుంది.&nbsp;<br />&nbsp;</p>

<p>&nbsp;హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం గత ట్రేడింగ్ సెషన్‌లో పసుపు లోహం 10 గ్రాములకు రూ .46,964 వద్ద ముగిసింది.&nbsp;&nbsp;వెండి గురించి మాట్లాడితే వెండి ధర 513 రూపాయలు పెరిగి కిలోకు రూ.70,191 చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్ రోజులో వెండి 69,678 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు &nbsp;1,834 డాలర్లకు చేరుకోగా, వెండి &nbsp;ఔన్సుకు 27.20 డాలర్లకు చేరుకుంది.&nbsp;<br />&nbsp;</p>

 హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం గత ట్రేడింగ్ సెషన్‌లో పసుపు లోహం 10 గ్రాములకు రూ .46,964 వద్ద ముగిసింది.  వెండి గురించి మాట్లాడితే వెండి ధర 513 రూపాయలు పెరిగి కిలోకు రూ.70,191 చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్ రోజులో వెండి 69,678 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు  1,834 డాలర్లకు చేరుకోగా, వెండి  ఔన్సుకు 27.20 డాలర్లకు చేరుకుంది. 
 

28
<p>అక్షయ్ తృతీయ రోజున వ్యాపారం చాలా బలహీనంగా ఉందని, ఆభరణాల అమ్మకందారులు ఈసారి 10 నుండి 15 శాతం మాత్రమే అమ్మకాలను ఆశించారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ &nbsp; కారణంగా స్థానిక లాక్ డౌన్ చాలా రాష్ట్రాల్లో &nbsp;అమ్మల్లో ఉన్నాయి, ఈ కారణంగా &nbsp;చాలా చోట్ల మార్కెట్లు మూసివేయబడ్డాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ హౌస్‌హోల్డ్ కౌన్సిల్ (జిజెసి) చైర్మన్ ఆశిష్ పేతే మాట్లాడుతూ, 'చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ లాక్ డౌన్ వివిధ రాష్ట్రాల్లో వర్తిస్తుంది, ఈ కారణంగా వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయి.<br />&nbsp;</p>

<p>అక్షయ్ తృతీయ రోజున వ్యాపారం చాలా బలహీనంగా ఉందని, ఆభరణాల అమ్మకందారులు ఈసారి 10 నుండి 15 శాతం మాత్రమే అమ్మకాలను ఆశించారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ &nbsp; కారణంగా స్థానిక లాక్ డౌన్ చాలా రాష్ట్రాల్లో &nbsp;అమ్మల్లో ఉన్నాయి, ఈ కారణంగా &nbsp;చాలా చోట్ల మార్కెట్లు మూసివేయబడ్డాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ హౌస్‌హోల్డ్ కౌన్సిల్ (జిజెసి) చైర్మన్ ఆశిష్ పేతే మాట్లాడుతూ, 'చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ లాక్ డౌన్ వివిధ రాష్ట్రాల్లో వర్తిస్తుంది, ఈ కారణంగా వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయి.<br />&nbsp;</p>

అక్షయ్ తృతీయ రోజున వ్యాపారం చాలా బలహీనంగా ఉందని, ఆభరణాల అమ్మకందారులు ఈసారి 10 నుండి 15 శాతం మాత్రమే అమ్మకాలను ఆశించారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్   కారణంగా స్థానిక లాక్ డౌన్ చాలా రాష్ట్రాల్లో  అమ్మల్లో ఉన్నాయి, ఈ కారణంగా  చాలా చోట్ల మార్కెట్లు మూసివేయబడ్డాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ హౌస్‌హోల్డ్ కౌన్సిల్ (జిజెసి) చైర్మన్ ఆశిష్ పేతే మాట్లాడుతూ, 'చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ లాక్ డౌన్ వివిధ రాష్ట్రాల్లో వర్తిస్తుంది, ఈ కారణంగా వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయి.
 

38
<p>పిఎన్‌జి జ్యువెలర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ ఎంక్వైరీ, బుకింగ్‌లతో ఈ రోజు బిజినెస్ ప్రారంభమైంది. అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా &nbsp;పంపిణీ సాధ్యం కాదు, దీంతో మొత్తం వ్యాపారం బలహీనంగా ఉంది. సాధారణ రోజులలో అక్షయ్ తృతీయ సందర్భంగా 30 నుండి 40 టన్నుల బంగారం అమ్ముడవుతుంది &nbsp;అయితే ఈసారి ఒక టన్ను అమ్మకం కూడా కష్టమవుతుంది.<br />&nbsp;</p>

<p>పిఎన్‌జి జ్యువెలర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ ఎంక్వైరీ, బుకింగ్‌లతో ఈ రోజు బిజినెస్ ప్రారంభమైంది. అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా &nbsp;పంపిణీ సాధ్యం కాదు, దీంతో మొత్తం వ్యాపారం బలహీనంగా ఉంది. సాధారణ రోజులలో అక్షయ్ తృతీయ సందర్భంగా 30 నుండి 40 టన్నుల బంగారం అమ్ముడవుతుంది &nbsp;అయితే ఈసారి ఒక టన్ను అమ్మకం కూడా కష్టమవుతుంది.<br />&nbsp;</p>

పిఎన్‌జి జ్యువెలర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ ఎంక్వైరీ, బుకింగ్‌లతో ఈ రోజు బిజినెస్ ప్రారంభమైంది. అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా  పంపిణీ సాధ్యం కాదు, దీంతో మొత్తం వ్యాపారం బలహీనంగా ఉంది. సాధారణ రోజులలో అక్షయ్ తృతీయ సందర్భంగా 30 నుండి 40 టన్నుల బంగారం అమ్ముడవుతుంది  అయితే ఈసారి ఒక టన్ను అమ్మకం కూడా కష్టమవుతుంది.
 

48
<p><strong>స్వచ్ఛత</strong>: బంగారం స్వచ్ఛతను కరాట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. అయితే దీనితో బంగారు ఆభరణాలుగా రూపొందించలేము. చాలా ఆభరణాలు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంలో చేస్తారు. కొనుగోలు చేయడానికి ముందు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయండి.<br />&nbsp;</p>

<p><strong>స్వచ్ఛత</strong>: బంగారం స్వచ్ఛతను కరాట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. అయితే దీనితో బంగారు ఆభరణాలుగా రూపొందించలేము. చాలా ఆభరణాలు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంలో చేస్తారు. కొనుగోలు చేయడానికి ముందు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయండి.<br />&nbsp;</p>

స్వచ్ఛత: బంగారం స్వచ్ఛతను కరాట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. అయితే దీనితో బంగారు ఆభరణాలుగా రూపొందించలేము. చాలా ఆభరణాలు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంలో చేస్తారు. కొనుగోలు చేయడానికి ముందు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయండి.
 

58
<p><strong>హాల్‌మార్క్ బంగారం: </strong>భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందు నిజమైన ధృవీకరణ కోసం తనిఖీ చేయండి. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ను ఏర్పాటు చేసింది. సాధారణంగా బి‌ఐ‌ఎస్ హాల్‌మార్క్ ధృవీకరణ అని పిలువబడే బి‌ఐ‌ఎస్ లోగోను &nbsp;ముద్రించడం ద్వారా బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తుంది.<br />&nbsp;</p>

<p><strong>హాల్‌మార్క్ బంగారం: </strong>భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందు నిజమైన ధృవీకరణ కోసం తనిఖీ చేయండి. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ను ఏర్పాటు చేసింది. సాధారణంగా బి‌ఐ‌ఎస్ హాల్‌మార్క్ ధృవీకరణ అని పిలువబడే బి‌ఐ‌ఎస్ లోగోను &nbsp;ముద్రించడం ద్వారా బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తుంది.<br />&nbsp;</p>

హాల్‌మార్క్ బంగారం: భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందు నిజమైన ధృవీకరణ కోసం తనిఖీ చేయండి. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ను ఏర్పాటు చేసింది. సాధారణంగా బి‌ఐ‌ఎస్ హాల్‌మార్క్ ధృవీకరణ అని పిలువబడే బి‌ఐ‌ఎస్ లోగోను  ముద్రించడం ద్వారా బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తుంది.
 

68
<p><strong>వ్యర్థ ఛార్జీలు: </strong>బంగారు ఆభరణాలను రూపొందించేటప్పుడు కొంత బంగారం వృథా కావచ్చు. కటింగ్ ఇంకా షేపింగ్ సమయంలో వృధా అయిన బంగారం కోసం ఆభరణాల ఛార్జీలు వసూలు చేస్తారు. ఆభరణాల బంగారం వ్యర్థానికి మార్జిన్ ఉంటుంది, దీనిని బంగారు ధరలో చేర్చబడుతుంది అలాగే ఇది &nbsp;5% -7% ఉంటుంది.</p>

<p><strong>వ్యర్థ ఛార్జీలు: </strong>బంగారు ఆభరణాలను రూపొందించేటప్పుడు కొంత బంగారం వృథా కావచ్చు. కటింగ్ ఇంకా షేపింగ్ సమయంలో వృధా అయిన బంగారం కోసం ఆభరణాల ఛార్జీలు వసూలు చేస్తారు. ఆభరణాల బంగారం వ్యర్థానికి మార్జిన్ ఉంటుంది, దీనిని బంగారు ధరలో చేర్చబడుతుంది అలాగే ఇది &nbsp;5% -7% ఉంటుంది.</p>

వ్యర్థ ఛార్జీలు: బంగారు ఆభరణాలను రూపొందించేటప్పుడు కొంత బంగారం వృథా కావచ్చు. కటింగ్ ఇంకా షేపింగ్ సమయంలో వృధా అయిన బంగారం కోసం ఆభరణాల ఛార్జీలు వసూలు చేస్తారు. ఆభరణాల బంగారం వ్యర్థానికి మార్జిన్ ఉంటుంది, దీనిని బంగారు ధరలో చేర్చబడుతుంది అలాగే ఇది  5% -7% ఉంటుంది.

78
<p><strong>వస్తువులు, సేవల పన్ను: </strong>మేకింగ్ ఛార్జీలతో సహా కొనుగోలు చేసిన బంగారు ఆభరణల మొత్తం విలువపై 3% వస్తువులు, సేవల పన్ను విధించబడుతుంది.<br />&nbsp;</p>

<p><strong>వస్తువులు, సేవల పన్ను: </strong>మేకింగ్ ఛార్జీలతో సహా కొనుగోలు చేసిన బంగారు ఆభరణల మొత్తం విలువపై 3% వస్తువులు, సేవల పన్ను విధించబడుతుంది.<br />&nbsp;</p>

వస్తువులు, సేవల పన్ను: మేకింగ్ ఛార్జీలతో సహా కొనుగోలు చేసిన బంగారు ఆభరణల మొత్తం విలువపై 3% వస్తువులు, సేవల పన్ను విధించబడుతుంది.
 

88
<p><strong>బిల్లు కోసం అడగండి</strong></p><p>మీరు ఆభరణాల షోరూం నుండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు బిల్లు కోసం అడగండి. తయారీ ఇంకా వ్యర్థ ఛార్జీలు, జీఎస్టీ వంటి ధరల పై మీకు స్పష్టమైన ఆలోచనను ఇస్తుంది.</p><p>&nbsp;</p><p>బంగారు ఆభరణాల కోసం మీరు చెల్లించే మొత్తం బంగారం ధర, బరువు, తయారీ, వృధా ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా బంగారం ధరపై 3% వద్ద జీఎస్టీని ఆకర్షిస్తాయి.<br />&nbsp;</p>

<p><strong>బిల్లు కోసం అడగండి</strong></p><p>మీరు ఆభరణాల షోరూం నుండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు బిల్లు కోసం అడగండి. తయారీ ఇంకా వ్యర్థ ఛార్జీలు, జీఎస్టీ వంటి ధరల పై మీకు స్పష్టమైన ఆలోచనను ఇస్తుంది.</p><p>&nbsp;</p><p>బంగారు ఆభరణాల కోసం మీరు చెల్లించే మొత్తం బంగారం ధర, బరువు, తయారీ, వృధా ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా బంగారం ధరపై 3% వద్ద జీఎస్టీని ఆకర్షిస్తాయి.<br />&nbsp;</p>

బిల్లు కోసం అడగండి

మీరు ఆభరణాల షోరూం నుండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు బిల్లు కోసం అడగండి. తయారీ ఇంకా వ్యర్థ ఛార్జీలు, జీఎస్టీ వంటి ధరల పై మీకు స్పష్టమైన ఆలోచనను ఇస్తుంది.

 

బంగారు ఆభరణాల కోసం మీరు చెల్లించే మొత్తం బంగారం ధర, బరువు, తయారీ, వృధా ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా బంగారం ధరపై 3% వద్ద జీఎస్టీని ఆకర్షిస్తాయి.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ డ‌బ్బులు.. ఎప్పుడు మొద‌లుకానుంది.? ప్రాసెస్ ఎలా ఉండ‌నుంది.?
Recommended image2
క‌రెన్సీ విలువ‌ను ఎలా నిర్ణ‌యిస్తారు? ప్ర‌పంచంలో బ‌ల‌మైన క‌రెన్సీ ఏంటో తెలుసా? డాల‌ర్ మాత్రం కాదు
Recommended image3
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved