MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్: నేడు గంటల పాటు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్: నేడు గంటల పాటు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆన్‌లైన్ సేవలు(online services) నేడు శనివారం రాత్రి 11.30 నుండి ఐదు గంటల పాటు నిలిచిపోనుంది. అంటే శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఐటీ సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్‌బీఐ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలిపింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 11 2021, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అలాగే ఈ సమయంలో వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO, YONO Lite, UPI, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందలేరు. ఎస్‌బి‌ఐకి దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా శాఖలు, 57,889 కంటే పైగా ATM నెట్‌వర్క్‌లను కలిగి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ విషయాన్ని ఎస్‌బీఐ  అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. మా  కస్టమర్లు ఈ అంతరాయనికి  సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని బ్యాంక్ తరపున ట్వీట్ చేస్తూ  తెలిపింది. అలాగే మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం అని వెల్లడించింది.

34

11 డిసెంబర్ 2021 రాత్రి 11.30 గంటల నుండి డిసెంబర్ 12, 2021 తెల్లవారుజామున 4.30 గంటల వరకు ఐటీ సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ట్వీట్‌లో పేర్కొంది. 


ఈ సేవలను  నిలిపివేయడానికి గల కారణాన్ని మెయింటెనెన్స్‌గా చెప్తూ ఎస్‌బిఐ ట్వీట్ చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను 85 మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. 

44

 అలాగే, మొబైల్ బ్యాంకింగ్‌ను 19 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. YONOలో రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య 3.45 కోట్ల కంటే పైగానే ఉంది. ప్రతిరోజూ దాదాపు 90 లక్షల మంది ఇందులో లాగిన్ అవుతున్నారు అని తెలిపింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved