MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • కరోనా బాధిత కుటుంబాలకు నీతా అంబానీ భారీ సాయం.. ఐదేళ్లపాటు పూర్తి జీతంతో పిల్లలకు ఉచిత విద్య..

కరోనా బాధిత కుటుంబాలకు నీతా అంబానీ భారీ సాయం.. ఐదేళ్లపాటు పూర్తి జీతంతో పిల్లలకు ఉచిత విద్య..

రిలయన్స్​ ఉద్యోగుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం ఐదేళ్లపాటు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వారి పిల్లలకు  విద్య  అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.   

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 03 2021, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>'రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్' కింద, భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా బ్యాచిలర్ డిగ్రీ వరకు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వసతి, ఉద్యోగి పిల్లలందరి పుస్తకాలకు పూర్తిగా నిధులు సమకూరుస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.<br />
&nbsp;</p>

<p>'రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్' కింద, భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా బ్యాచిలర్ డిగ్రీ వరకు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వసతి, ఉద్యోగి పిల్లలందరి పుస్తకాలకు పూర్తిగా నిధులు సమకూరుస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.<br /> &nbsp;</p>

'రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్' కింద, భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా బ్యాచిలర్ డిగ్రీ వరకు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ వసతి, ఉద్యోగి పిల్లలందరి పుస్తకాలకు పూర్తిగా నిధులు సమకూరుస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>ఉద్యోగి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు (బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తామని ఇది హామీ ఇచ్చింది.</p>

<p>ఉద్యోగి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు (బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తామని ఇది హామీ ఇచ్చింది.</p>

ఉద్యోగి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు (బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తామని ఇది హామీ ఇచ్చింది.

35
<p>"కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో వారు శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు పూర్తి కాలానికి ప్రత్యేకమైన కోవిడ్-19 సెలవును పొందవచ్చు" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సంతకం చేసిన ఈ ప్రకటనలో తెలిపారు.<br />
&nbsp;</p>

<p>"కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో వారు శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు పూర్తి కాలానికి ప్రత్యేకమైన కోవిడ్-19 సెలవును పొందవచ్చు" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సంతకం చేసిన ఈ ప్రకటనలో తెలిపారు.<br /> &nbsp;</p>

"కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో వారు శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు పూర్తి కాలానికి ప్రత్యేకమైన కోవిడ్-19 సెలవును పొందవచ్చు" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సంతకం చేసిన ఈ ప్రకటనలో తెలిపారు.
 

45
<p>‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందించాలని ఆ దేవుడిని &nbsp;ప్రార్థిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.</p>

<p>‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందించాలని ఆ దేవుడిని &nbsp;ప్రార్థిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.</p>

‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందించాలని ఆ దేవుడిని  ప్రార్థిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

55
<p>మరొక ప్రకటనలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్ అన్ని కుటుంబాలకు రూ .10 లక్షల మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.<br />
&nbsp;</p>

<p>మరొక ప్రకటనలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్ అన్ని కుటుంబాలకు రూ .10 లక్షల మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.<br /> &nbsp;</p>

మరొక ప్రకటనలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్ అన్ని కుటుంబాలకు రూ .10 లక్షల మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved