MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ముఖేష్ అంబానీ అదుర్స్.. కేవలం 10 రోజుల్లో అతని సంపద ఎంత పెరిగిందో తెలుసా..

ముఖేష్ అంబానీ అదుర్స్.. కేవలం 10 రోజుల్లో అతని సంపద ఎంత పెరిగిందో తెలుసా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క వారంలోనే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది, అంటే 45 వేల కోట్ల రూపాయలు. ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర 10 శాతానికి పైగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jun 03 2021, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం మే 23న ముఖేష్ అంబానీ సంపద 77 బిలియన్ డాలర్లు అంటే రూ. 5.62 లక్షల కోట్లు. నేడు అతని సంపద &nbsp;83.2 బిలియన్లకు పెరిగింది అంటే రూ. 6.07 లక్షల కోట్లు. మరోవైపు, నేడు భారత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ధర సుమారు 1.5 శాతం పెరుగుదలతో రూ .2200 స్థాయిని దాటింది. రిలయన్స్ స్టాక్ ధర ఈ &nbsp;స్థాయిని తాకడం &nbsp;2020 అక్టోబర్ 15 తర్వాత ఇదే మొదటిసారి. ముఖేష్ అంబానీ రిలయన్స్‌లో 49.14 శాతం వాటాను కలిగి ఉన్నారు.</p>

<p>బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం మే 23న ముఖేష్ అంబానీ సంపద 77 బిలియన్ డాలర్లు అంటే రూ. 5.62 లక్షల కోట్లు. నేడు అతని సంపద &nbsp;83.2 బిలియన్లకు పెరిగింది అంటే రూ. 6.07 లక్షల కోట్లు. మరోవైపు, నేడు భారత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ధర సుమారు 1.5 శాతం పెరుగుదలతో రూ .2200 స్థాయిని దాటింది. రిలయన్స్ స్టాక్ ధర ఈ &nbsp;స్థాయిని తాకడం &nbsp;2020 అక్టోబర్ 15 తర్వాత ఇదే మొదటిసారి. ముఖేష్ అంబానీ రిలయన్స్‌లో 49.14 శాతం వాటాను కలిగి ఉన్నారు.</p>

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం మే 23న ముఖేష్ అంబానీ సంపద 77 బిలియన్ డాలర్లు అంటే రూ. 5.62 లక్షల కోట్లు. నేడు అతని సంపద  83.2 బిలియన్లకు పెరిగింది అంటే రూ. 6.07 లక్షల కోట్లు. మరోవైపు, నేడు భారత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ధర సుమారు 1.5 శాతం పెరుగుదలతో రూ .2200 స్థాయిని దాటింది. రిలయన్స్ స్టాక్ ధర ఈ  స్థాయిని తాకడం  2020 అక్టోబర్ 15 తర్వాత ఇదే మొదటిసారి. ముఖేష్ అంబానీ రిలయన్స్‌లో 49.14 శాతం వాటాను కలిగి ఉన్నారు.

26
<p><strong>రిలయన్స్ షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి</strong><br />పాలిమర్ల ధర ఒక దశాబ్దంగా అధికంగా ట్రేడవుతోంది. దీని కారణంగా రిలయన్స్ షేర్లలో కొనుగోలు కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ల ధరలో ఇలాంటి పెరుగుదల ఉంటే, ఆర్‌ఐఎల్ నిర్వహణ లాభాల అంచనా 14 శాతం పెరగవచ్చు. రాబోయే రోజుల్లో అలాంటి పెరుగుదల కనిపిస్తే, రిలయన్స్ ఇబిఐటిడిఎ 50 శాతం పెరుగుదలను చూస్తుంది.</p>

<p><strong>రిలయన్స్ షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి</strong><br />పాలిమర్ల ధర ఒక దశాబ్దంగా అధికంగా ట్రేడవుతోంది. దీని కారణంగా రిలయన్స్ షేర్లలో కొనుగోలు కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ల ధరలో ఇలాంటి పెరుగుదల ఉంటే, ఆర్‌ఐఎల్ నిర్వహణ లాభాల అంచనా 14 శాతం పెరగవచ్చు. రాబోయే రోజుల్లో అలాంటి పెరుగుదల కనిపిస్తే, రిలయన్స్ ఇబిఐటిడిఎ 50 శాతం పెరుగుదలను చూస్తుంది.</p>

రిలయన్స్ షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి
పాలిమర్ల ధర ఒక దశాబ్దంగా అధికంగా ట్రేడవుతోంది. దీని కారణంగా రిలయన్స్ షేర్లలో కొనుగోలు కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ల ధరలో ఇలాంటి పెరుగుదల ఉంటే, ఆర్‌ఐఎల్ నిర్వహణ లాభాల అంచనా 14 శాతం పెరగవచ్చు. రాబోయే రోజుల్లో అలాంటి పెరుగుదల కనిపిస్తే, రిలయన్స్ ఇబిఐటిడిఎ 50 శాతం పెరుగుదలను చూస్తుంది.

36
<p>మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం, కంపెనీ స్టాక్ 1.52 శాతం లాభంతో 2201.30 రూపాయల వద్ద ముగిసింది, ఇది ఏడున్నర నెలలలో గరిష్ట స్థాయి. &nbsp;తాజాగా కంపెనీ స్టాక్ రూ.2159.90 వద్ద ప్రారంభమై రూ.2209.90తో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆగస్టులో జరిగిన చివరి ఏ‌జి‌ఎంలో రిలయన్స్ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2368.80 డాలర్లకు చేరుకుంది.</p>

<p>మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం, కంపెనీ స్టాక్ 1.52 శాతం లాభంతో 2201.30 రూపాయల వద్ద ముగిసింది, ఇది ఏడున్నర నెలలలో గరిష్ట స్థాయి. &nbsp;తాజాగా కంపెనీ స్టాక్ రూ.2159.90 వద్ద ప్రారంభమై రూ.2209.90తో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆగస్టులో జరిగిన చివరి ఏ‌జి‌ఎంలో రిలయన్స్ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2368.80 డాలర్లకు చేరుకుంది.</p>

మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం, కంపెనీ స్టాక్ 1.52 శాతం లాభంతో 2201.30 రూపాయల వద్ద ముగిసింది, ఇది ఏడున్నర నెలలలో గరిష్ట స్థాయి.  తాజాగా కంపెనీ స్టాక్ రూ.2159.90 వద్ద ప్రారంభమై రూ.2209.90తో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆగస్టులో జరిగిన చివరి ఏ‌జి‌ఎంలో రిలయన్స్ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2368.80 డాలర్లకు చేరుకుంది.

46
<p><strong>సముద్రంలో కేబుల్ నెట్‌వర్క్ ఎందుకు వేస్తోంది</strong><br />రిలయన్స్ జియో అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర కేబుల్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇది ఇంటర్నెట్ డేటా వినియోగం అవసరాని తీర్చడానికి సహాయపడుతుంది. సమాచారం ప్రకారం, 16,000 కిలోమీటర్ల వరకు ఇది 200 టిబిపిఎస్ వేగాన్ని ఇస్తుంది. ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్ (ఐఎఎక్స్) వ్యవస్థ భారతదేశం తూర్పు భాగాన్ని సింగపూర్ ఇంకా వెలుపల కలుపుతుంది.&nbsp;</p>

<p><strong>సముద్రంలో కేబుల్ నెట్‌వర్క్ ఎందుకు వేస్తోంది</strong><br />రిలయన్స్ జియో అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర కేబుల్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇది ఇంటర్నెట్ డేటా వినియోగం అవసరాని తీర్చడానికి సహాయపడుతుంది. సమాచారం ప్రకారం, 16,000 కిలోమీటర్ల వరకు ఇది 200 టిబిపిఎస్ వేగాన్ని ఇస్తుంది. ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్ (ఐఎఎక్స్) వ్యవస్థ భారతదేశం తూర్పు భాగాన్ని సింగపూర్ ఇంకా వెలుపల కలుపుతుంది.&nbsp;</p>

సముద్రంలో కేబుల్ నెట్‌వర్క్ ఎందుకు వేస్తోంది
రిలయన్స్ జియో అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర కేబుల్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇది ఇంటర్నెట్ డేటా వినియోగం అవసరాని తీర్చడానికి సహాయపడుతుంది. సమాచారం ప్రకారం, 16,000 కిలోమీటర్ల వరకు ఇది 200 టిబిపిఎస్ వేగాన్ని ఇస్తుంది. ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్ (ఐఎఎక్స్) వ్యవస్థ భారతదేశం తూర్పు భాగాన్ని సింగపూర్ ఇంకా వెలుపల కలుపుతుంది. 

56
<p>పశ్చిమ భారతదేశాన్ని ఇంకా ఐరోపాతో కలుపుతుంది. సంస్థ ప్రకారం, ఇది వినియోగదారులకు దేశం వెలుపల కంటెంట్ అండ్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఫైబర్ ఆప్టిక్స్ జలాంతర టెలికమ్యూనికేషన్ చరిత్రలో మొదటిసారి ఇండియా అంతర్జాతీయ నెట్‌వర్క్ మ్యాప్‌లో కనిపించనుంది.</p>

<p>పశ్చిమ భారతదేశాన్ని ఇంకా ఐరోపాతో కలుపుతుంది. సంస్థ ప్రకారం, ఇది వినియోగదారులకు దేశం వెలుపల కంటెంట్ అండ్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఫైబర్ ఆప్టిక్స్ జలాంతర టెలికమ్యూనికేషన్ చరిత్రలో మొదటిసారి ఇండియా అంతర్జాతీయ నెట్‌వర్క్ మ్యాప్‌లో కనిపించనుంది.</p>

పశ్చిమ భారతదేశాన్ని ఇంకా ఐరోపాతో కలుపుతుంది. సంస్థ ప్రకారం, ఇది వినియోగదారులకు దేశం వెలుపల కంటెంట్ అండ్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఫైబర్ ఆప్టిక్స్ జలాంతర టెలికమ్యూనికేషన్ చరిత్రలో మొదటిసారి ఇండియా అంతర్జాతీయ నెట్‌వర్క్ మ్యాప్‌లో కనిపించనుంది.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Recommended image2
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు
Recommended image3
ఇండియా H.O.G ర్యాలీ 2025కి ఫ్యూయలింగ్ పార్టనర్‌గా.. నయారా ఎనర్జీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved