MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Diwali: దీపావళికి గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లోకి డబ్బులు పడే ఛాన్స్

Diwali: దీపావళికి గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లోకి డబ్బులు పడే ఛాన్స్

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దీపావళి (Diwali) సందర్భంగా రైతులకు శుభవార్తను మోసుకురాబోతోంది. పీఎం కిసాన్ యోజన డబ్బులను ఈ సంవత్సరం దీపావళికి రైతులు ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతోంది. 

1 Min read
Haritha Chappa
Published : Oct 07 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పీఎం కిసాన్ యోజన
Image Credit : PM Kisan Yojana

పీఎం కిసాన్ యోజన

రైతులను ఆదుకునేందుకు ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం కింద ఏటా ఆరువేల రూపాయలను మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో వేస్తారు. ఫిబ్రవరి 24, 2019 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకానికి ప్రతి ఏటా 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు.

24
రెండువేల రూపాయలు ఖాతాలోకి
Image Credit : pixabay

రెండువేల రూపాయలు ఖాతాలోకి

దీపావళికి రైతుల అకౌంట్లోకి 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 ను రైతుల ఖాతాలో వేస్తారు. చివరగా ఈ ఏడాది ఆగస్టు 2025లో విడుదల చేశారు. నాలుగు నెలలు గడిచిన తర్వాత తిరిగి 2,000 రూపాయలు వేయాలి. అయితే ఈసారి ప్రభుత్వం ఇంకొంచం ముందుగానే దీపావళికి 2000 రూపాయలు రైతుల ఖాతాలో వేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related Articles

Related image1
House Buying: భార్య లేదా తల్లి పేరుతో ఇల్లు కొంటే ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి
Related image2
Diwali Gold rate: దీపావళి నాటికి బంగారం ధర ఎంత అవుతుందో తెలుసా? ముందే ఎంతోకొంత కొనండి
34
ఏటా ఆరువేల రూపాయలు
Image Credit : pixabay

ఏటా ఆరువేల రూపాయలు

పీఎం కిసాన్ యోజన ద్వారా 6000 రూపాయలు రైతులకు ప్రతి ఏటా లభిస్తుండగా... ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీం కింద 14 వేల రూపాయలు అందిస్తోంది. అంటే ఏటా రైతుల ఖాతాల్లోకి 20వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సహాయాన్ని అందజేస్తున్నాయి.

44
ఇలా చెక్ చేసుకోండి
Image Credit : PM Kisan Yojana

ఇలా చెక్ చేసుకోండి

పీఎం కిసాన్ వెబ్ సైట్ pmkisan.gov.in వెళ్లి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవడం మంచిది. హోం పేజీలో బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీ రాష్ట్రము, జిల్లా, విలేజ్ వంటి వివరాలను సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చే నివేదికపై క్లిక్ చేయండి. మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
దీపావళి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved