MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • ITR Update : గడువు ముగిసినప్పటికీ, వీరు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు...ఎవరో తెలుసా..?

ITR Update : గడువు ముగిసినప్పటికీ, వీరు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు...ఎవరో తెలుసా..?

ఆదాయపు పన్ను ఫైలింగ్ ముగిసేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే గడువు ముగిసినప్పటికీ, ఈ వ్యక్తులు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

1 Min read
Author : Krishna Adhitya
Published : Jul 31 2022, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూలై 30 వరకు 5 కోట్ల మంది తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. డిపార్ట్‌మెంట్ తరపున ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022గా నిర్ణయించబడింది. అది కూడా మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినప్పటికీ, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నియమం ఏమిటో తెలుసుకోండి.

35

జూలై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ-ఫైలింగ్ కోసం వెబ్‌సైట్ హ్యాంగ్ అవుతోందని చెబుతున్నారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీ పడకుండానే సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయాలని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

45

కానీ కొన్ని సందర్భాల్లో జరిమానా లేకుండా గడువు తేదీ తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించకపోతే, ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడానికి అవకాశం ఉందని పన్ను నిపుణులు అంటున్నారు.

55

సరళమైన భాషలో చెప్పాలంటే, 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు మీ మొత్తం ఆదాయం రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ, మీరు జూలై 31 తర్వాత ఆదాయపు పన్నును దాఖలు చేసినందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తరపున దాఖలు చేసిన ITRని జీరో ITR అంటారు.

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved