MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు గుడ్ న్యూస్.. రెండు నెలల అదనపు సమయం ప్రకటించిన సీబీడీటీ

ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు గుడ్ న్యూస్.. రెండు నెలల అదనపు సమయం ప్రకటించిన సీబీడీటీ

2020-21 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవలసిన తేదీని ప్రభుత్వం ఈ రోజు   రెండు నెలల పాటు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అదే విధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) కంపెనీలకు ఐటిఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : May 21 2021, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>కరోనా మహమ్మారి వ్యాప్తి &nbsp;కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని ఇంకా సాధారణంగా ఐటిఆర్ 1 లేదా ఐటిఆర్ 4 ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసే వ్యక్తులు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31ను. ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్‌ 31.&nbsp;</p>

<p>కరోనా మహమ్మారి వ్యాప్తి &nbsp;కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని ఇంకా సాధారణంగా ఐటిఆర్ -1 లేదా ఐటిఆర్ -4 ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసే వ్యక్తులు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31ను. ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్‌ 31.&nbsp;</p>

కరోనా మహమ్మారి వ్యాప్తి  కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని ఇంకా సాధారణంగా ఐటిఆర్ -1 లేదా ఐటిఆర్ -4 ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసే వ్యక్తులు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31ను. ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్‌ 31. 

27
<p>ఉద్యోగులకు యజమానులు ఫారం 16 జారీ చేసే గడువును జూలై 15 వరకు పొడిగించినట్లు సిబిడిటి తెలిపింది. "ఆదాయపు పన్ను విభాగం &nbsp;కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ http://incometax.gov.inను 7 జూన్ 2021న ప్రారంభించనుంది. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఐటిడి పోర్టల్ http://incometaxindiaefiling.gov.in పన్ను చెల్లింపుదారులకు / ఇతర స్టేక్ హోల్డర్లకు 1 జూన్ 2021 నుండి &nbsp;6 జూన్ &nbsp;2021 వరకు అంటే 6 రోజుల పాటు అందుబాటులో ఉండదు .</p>

<p>ఉద్యోగులకు యజమానులు ఫారం 16 జారీ చేసే గడువును జూలై 15 వరకు పొడిగించినట్లు సిబిడిటి తెలిపింది. "ఆదాయపు పన్ను విభాగం &nbsp;కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ http://incometax.gov.inను 7 జూన్ 2021న ప్రారంభించనుంది. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఐటిడి పోర్టల్ http://incometaxindiaefiling.gov.in పన్ను చెల్లింపుదారులకు / ఇతర స్టేక్ హోల్డర్లకు 1 జూన్ 2021 నుండి &nbsp;6 జూన్ &nbsp;2021 వరకు అంటే 6 రోజుల పాటు అందుబాటులో ఉండదు .</p>

ఉద్యోగులకు యజమానులు ఫారం 16 జారీ చేసే గడువును జూలై 15 వరకు పొడిగించినట్లు సిబిడిటి తెలిపింది. "ఆదాయపు పన్ను విభాగం  కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ http://incometax.gov.inను 7 జూన్ 2021న ప్రారంభించనుంది. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఐటిడి పోర్టల్ http://incometaxindiaefiling.gov.in పన్ను చెల్లింపుదారులకు / ఇతర స్టేక్ హోల్డర్లకు 1 జూన్ 2021 నుండి  6 జూన్  2021 వరకు అంటే 6 రోజుల పాటు అందుబాటులో ఉండదు .

37
<p>పన్ను ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి గడువు తేదీని నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు చేయడానికి, గడువు తేదీ ఇప్పుడు 31 జనవరి 2022.అంతేకాకుండా ఆర్థిక సంస్థల స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్‌టి) రిపోర్ట్ 31 &nbsp;మే 2021 &nbsp;నుండి 30 &nbsp;జూన్ 2021 &nbsp;వరకు పొడిగించారు.<br />&nbsp;</p>

<p>పన్ను ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి గడువు తేదీని నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు చేయడానికి, గడువు తేదీ ఇప్పుడు 31 జనవరి 2022.అంతేకాకుండా ఆర్థిక సంస్థల స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్‌టి) రిపోర్ట్ 31 &nbsp;మే 2021 &nbsp;నుండి 30 &nbsp;జూన్ 2021 &nbsp;వరకు పొడిగించారు.<br />&nbsp;</p>

పన్ను ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి గడువు తేదీని నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు చేయడానికి, గడువు తేదీ ఇప్పుడు 31 జనవరి 2022.అంతేకాకుండా ఆర్థిక సంస్థల స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్‌టి) రిపోర్ట్ 31  మే 2021  నుండి 30  జూన్ 2021  వరకు పొడిగించారు.
 

47
<p>"వివిధ గడువు తేదీల సడలింపులు ప్రస్తుత సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు భారాన్ని తగ్గిస్తాయి. వ్యాపారాలు పన్ను సమ్మతిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారడం ఎంత క్లిష్టమైనదో కూడా నొక్కి చెబుతుంది. &nbsp;వివిధ కాంప్లియన్సెస్ కోసం గడువు తేదీల పొడిగింపు ప్రస్తుత పరిస్థితులలో పన్ను చెల్లింపుదారులకు పన్ను దాఖలు చేయవలసిన తేదీ ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ &nbsp;తీవ్రంగా వ్యాపిస్తుంది "అని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ ఆర్కిత్ గుప్తా అన్నారు.</p>

<p>"వివిధ గడువు తేదీల సడలింపులు ప్రస్తుత సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు భారాన్ని తగ్గిస్తాయి. వ్యాపారాలు పన్ను సమ్మతిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారడం ఎంత క్లిష్టమైనదో కూడా నొక్కి చెబుతుంది. &nbsp;వివిధ కాంప్లియన్సెస్ కోసం గడువు తేదీల పొడిగింపు ప్రస్తుత పరిస్థితులలో పన్ను చెల్లింపుదారులకు పన్ను దాఖలు చేయవలసిన తేదీ ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ &nbsp;తీవ్రంగా వ్యాపిస్తుంది "అని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ ఆర్కిత్ గుప్తా అన్నారు.</p>

"వివిధ గడువు తేదీల సడలింపులు ప్రస్తుత సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు భారాన్ని తగ్గిస్తాయి. వ్యాపారాలు పన్ను సమ్మతిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారడం ఎంత క్లిష్టమైనదో కూడా నొక్కి చెబుతుంది.  వివిధ కాంప్లియన్సెస్ కోసం గడువు తేదీల పొడిగింపు ప్రస్తుత పరిస్థితులలో పన్ను చెల్లింపుదారులకు పన్ను దాఖలు చేయవలసిన తేదీ ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్  తీవ్రంగా వ్యాపిస్తుంది "అని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ ఆర్కిత్ గుప్తా అన్నారు.

57
<p>2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటి రిటర్నులను దాఖలు చేయడానికి సిబిడిటి ఏప్రిల్ 1న నోటిఫికేషన్లు ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఐటిఆర్ తో పోల్చితే పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. &nbsp;2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐ-టి చట్టంలోని సెక్షన్ 115 బిఎసి కింద కొత్త పన్ను పాలనను ఎన్నుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.<br />&nbsp;</p>

<p>2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటి రిటర్నులను దాఖలు చేయడానికి సిబిడిటి ఏప్రిల్ 1న నోటిఫికేషన్లు ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఐటిఆర్ తో పోల్చితే పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. &nbsp;2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐ-టి చట్టంలోని సెక్షన్ 115 బిఎసి కింద కొత్త పన్ను పాలనను ఎన్నుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.<br />&nbsp;</p>

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటి రిటర్నులను దాఖలు చేయడానికి సిబిడిటి ఏప్రిల్ 1న నోటిఫికేషన్లు ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఐటిఆర్ తో పోల్చితే పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు.  2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐ-టి చట్టంలోని సెక్షన్ 115 బిఎసి కింద కొత్త పన్ను పాలనను ఎన్నుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.
 

67
<p>దీని కింద రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పొందుతున్న వారికి పన్ను నుండి మినహాయించారు. &nbsp;అలాగే రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులు 5 శాతం పన్ను చెల్లించాలి. రూ.5 నుంచి 7.5 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం పన్ను విధించగా, రూ.7.5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను విధించబడుతుంది.రూ.10 నుండి 12.5 లక్షల మధ్య సంపాదించే వారు 20 శాతం చొప్పున పన్ను చెల్లించగా, రూ.12.5 నుండి రూ.15 లక్షల మధ్య ఉన్నవారు 25 శాతం చొప్పున చెల్లించాలి. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయానికి 30 శాతం పన్ను విధించబడుతుంది.<br />&nbsp;</p>

<p>దీని కింద రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పొందుతున్న వారికి పన్ను నుండి మినహాయించారు. &nbsp;అలాగే రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులు 5 శాతం పన్ను చెల్లించాలి. రూ.5 నుంచి 7.5 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం పన్ను విధించగా, రూ.7.5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను విధించబడుతుంది.రూ.10 నుండి 12.5 లక్షల మధ్య సంపాదించే వారు 20 శాతం చొప్పున పన్ను చెల్లించగా, రూ.12.5 నుండి రూ.15 లక్షల మధ్య ఉన్నవారు 25 శాతం చొప్పున చెల్లించాలి. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయానికి 30 శాతం పన్ను విధించబడుతుంది.<br />&nbsp;</p>

దీని కింద రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పొందుతున్న వారికి పన్ను నుండి మినహాయించారు.  అలాగే రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులు 5 శాతం పన్ను చెల్లించాలి. రూ.5 నుంచి 7.5 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం పన్ను విధించగా, రూ.7.5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను విధించబడుతుంది.రూ.10 నుండి 12.5 లక్షల మధ్య సంపాదించే వారు 20 శాతం చొప్పున పన్ను చెల్లించగా, రూ.12.5 నుండి రూ.15 లక్షల మధ్య ఉన్నవారు 25 శాతం చొప్పున చెల్లించాలి. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయానికి 30 శాతం పన్ను విధించబడుతుంది.
 

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : కేవలం పిల్లులతో రూ.20 లక్షలు సంపాదించవచ్చా..! ఈ కొత్త బిజినెస్ ఏంటో తెలుసా..?
Recommended image2
Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?
Recommended image3
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved