MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా ధర ఎంతంటే ?

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా ధర ఎంతంటే ?

వరుస ఐదు రోజుల క్షీణత తరువాత భారత మార్కెట్లలో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు ఈ రోజు పెరిగాయి. ఎంసిఎక్స్‌ బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.4 శాతం పెరిగి రూ .47,265 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి కిలోకు రూ.68,534 చేరుకుంది.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Apr 29 2021, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>గత వారం భారతదేశంలో బంగారం ధరలు &nbsp;రెండు నెలల గరిష్ట స్థాయి రూ.48,400కి చేరుకున్నాయి. ఆ తరువాత అంతర్జాతీయ ధరల పతనంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ .56,200కు చేరిన సంగతి మీకు తెలిసిందే. యుఎస్ బాండ్ దిగుబడి, కరోనా టీకాల వేగవంతం కావడంతో ఈ సంవత్సరం విలువైన లోహలు ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మధ్య &nbsp;ఉంది.<br />&nbsp;</p>

<p>గత వారం భారతదేశంలో బంగారం ధరలు &nbsp;రెండు నెలల గరిష్ట స్థాయి రూ.48,400కి చేరుకున్నాయి. ఆ తరువాత అంతర్జాతీయ ధరల పతనంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ .56,200కు చేరిన సంగతి మీకు తెలిసిందే. యుఎస్ బాండ్ దిగుబడి, కరోనా టీకాల వేగవంతం కావడంతో ఈ సంవత్సరం విలువైన లోహలు ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మధ్య &nbsp;ఉంది.<br />&nbsp;</p>

గత వారం భారతదేశంలో బంగారం ధరలు  రెండు నెలల గరిష్ట స్థాయి రూ.48,400కి చేరుకున్నాయి. ఆ తరువాత అంతర్జాతీయ ధరల పతనంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ .56,200కు చేరిన సంగతి మీకు తెలిసిందే. యుఎస్ బాండ్ దిగుబడి, కరోనా టీకాల వేగవంతం కావడంతో ఈ సంవత్సరం విలువైన లోహలు ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మధ్య  ఉంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
<p><strong>గ్లోబల్ ధరలు &nbsp;</strong><br />అంతర్జాతీయ మార్కెట్లలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరిని సానుకూలంగా ఉంచడంతో బంగారు ధరలు పెరిగాయి. బలహీనమైన డాలర్ కూడా బంగారానికి మద్దతు ఇచ్చింది. స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సు 1,784.94 డాలర్లకు చేరుకుంది. డాలర్ సూచీ 0.5 శాతం పడిపోయింది. బలహీనమైన డాలర్ ఇతర కరెన్సీదారులకు బంగారాన్ని తక్కువ ఖర్చుతో చేస్తుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.6 శాతం పెరిగి 26.34 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి 1,222.93 డాలర్లకు చేరుకుంది.</p>

<p><strong>గ్లోబల్ ధరలు &nbsp;</strong><br />అంతర్జాతీయ మార్కెట్లలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరిని సానుకూలంగా ఉంచడంతో బంగారు ధరలు పెరిగాయి. బలహీనమైన డాలర్ కూడా బంగారానికి మద్దతు ఇచ్చింది. స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సు 1,784.94 డాలర్లకు చేరుకుంది. డాలర్ సూచీ 0.5 శాతం పడిపోయింది. బలహీనమైన డాలర్ ఇతర కరెన్సీదారులకు బంగారాన్ని తక్కువ ఖర్చుతో చేస్తుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.6 శాతం పెరిగి 26.34 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి 1,222.93 డాలర్లకు చేరుకుంది.</p>

గ్లోబల్ ధరలు  
అంతర్జాతీయ మార్కెట్లలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరిని సానుకూలంగా ఉంచడంతో బంగారు ధరలు పెరిగాయి. బలహీనమైన డాలర్ కూడా బంగారానికి మద్దతు ఇచ్చింది. స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సు 1,784.94 డాలర్లకు చేరుకుంది. డాలర్ సూచీ 0.5 శాతం పడిపోయింది. బలహీనమైన డాలర్ ఇతర కరెన్సీదారులకు బంగారాన్ని తక్కువ ఖర్చుతో చేస్తుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.6 శాతం పెరిగి 26.34 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి 1,222.93 డాలర్లకు చేరుకుంది.

36
<p>గత ఆర్థిక సంవత్సరం &nbsp;2020-21లో బంగారు దిగుమతులు 22.58 శాతం పెరిగి &nbsp;రూ .2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారు దిగుమతులు కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ను ప్రభావితం చేస్తాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశీయ డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి. ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.&nbsp;</p>

<p>గత ఆర్థిక సంవత్సరం &nbsp;2020-21లో బంగారు దిగుమతులు 22.58 శాతం పెరిగి &nbsp;రూ .2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారు దిగుమతులు కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ను ప్రభావితం చేస్తాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశీయ డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి. ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.&nbsp;</p>

గత ఆర్థిక సంవత్సరం  2020-21లో బంగారు దిగుమతులు 22.58 శాతం పెరిగి  రూ .2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారు దిగుమతులు కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ను ప్రభావితం చేస్తాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశీయ డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి. ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

46
<p>అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి 28.23 బిలియన్ డాలర్లు. బంగారు దిగుమతుల పెరుగుదల ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశ వాణిజ్య లోటు 98.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది 2019-20లో 161.3 బిలియన్ డాలర్లు. దేశీయ డిమాండ్ పెరుగుతున్నందున బంగారం దిగుమతులు పెరుగుతున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) చైర్మన్ కోలిన్ షా అన్నారు.</p>

<p>అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి 28.23 బిలియన్ డాలర్లు. బంగారు దిగుమతుల పెరుగుదల ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశ వాణిజ్య లోటు 98.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది 2019-20లో 161.3 బిలియన్ డాలర్లు. దేశీయ డిమాండ్ పెరుగుతున్నందున బంగారం దిగుమతులు పెరుగుతున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) చైర్మన్ కోలిన్ షా అన్నారు.</p>

అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి 28.23 బిలియన్ డాలర్లు. బంగారు దిగుమతుల పెరుగుదల ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశ వాణిజ్య లోటు 98.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది 2019-20లో 161.3 బిలియన్ డాలర్లు. దేశీయ డిమాండ్ పెరుగుతున్నందున బంగారం దిగుమతులు పెరుగుతున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) చైర్మన్ కోలిన్ షా అన్నారు.

56
<p><strong>భారతదేశంలో&nbsp;అత్యధికంగా బంగారం దిగుమతి&nbsp;</strong><br />ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం &nbsp;భారత్. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి బంగారం దిగుమతి &nbsp;ప్రధానంగా అవుతుంది. ఒక నివేదిక ప్రకారం భారత్ ఏటా 800 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.</p>

<p><strong>భారతదేశంలో&nbsp;అత్యధికంగా బంగారం దిగుమతి&nbsp;</strong><br />ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం &nbsp;భారత్. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి బంగారం దిగుమతి &nbsp;ప్రధానంగా అవుతుంది. ఒక నివేదిక ప్రకారం భారత్ ఏటా 800 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.</p>

భారతదేశంలో అత్యధికంగా బంగారం దిగుమతి 
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం  భారత్. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి బంగారం దిగుమతి  ప్రధానంగా అవుతుంది. ఒక నివేదిక ప్రకారం భారత్ ఏటా 800 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved