MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • EPFO:కనీస పెన్షన్, వడ్డీ రేట్లపై నేడు కీలక నిర్ణయం.. మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌..

EPFO:కనీస పెన్షన్, వడ్డీ రేట్లపై నేడు కీలక నిర్ణయం.. మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(provident fund) పై నేడు కీలక నిర్ణయం వెల్లడికానుంది. 2021-22లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లపై శనివారం నిర్ణయం తీసుకోవచ్చు. ఢిల్లీలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశానికి ఈపి‌ఎఫ్‌ఓ ​​(epfo)ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది అలాగే సభ్యుల కోసం ఎజెండాను కూడా నిర్ణయించింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 20 2021, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం ఉన్న రూ.1000 కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కనీస పెన్షన్‌ను రూ.3,000 పెంచవచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.1,000 నుండి కనీసం రూ.3,000కి పెంచాలని లేబర్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్ల(epfo deposit)పై వడ్డీ రేట్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఇది 8.50%. నిలుపుకుంటారనే నమ్మకం ఉంది. ఈపీఎఫ్‌ఓ డబ్బును ప్రైవేట్ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టే వివాదాస్పద అంశం కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

 

34

బిజెడి ఎంపి భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని ప్యానెల్ గ్రాంట్ల డిమాండ్లపై నివేదికలో ఉద్యోగుల వేతనాల నుండి పిఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పిఎఫ్ ఖాతాలలోకి జమ చేయడంలో యజమానులు విఫలమయ్యారని అలాగే వారి పర్సనల్ కంట్రిబ్యూషన్‌ను కూడా డిఫాల్ట్ చేయడంలో విఫలమైన ఫిర్యాదులను కేంద్రం ప్రత్యేకంగా పరిశీలించాలని పేర్కొంది. 

44

"పీఎఫ్, ఈఎస్‌ఐ చట్టబద్ధమైన ప్రయోజనాలను ఇంకా అందుకోలేని కార్మికుల చెల్లింపులపై నిర్ణయం తక్షణమే పరిష్కారం కోసం తీసుకోవలసిన అవసరం ఉంది" అని మంగళవారం ఉభయ సభలలో సమర్పించిన నివేదిక పేర్కొంది.


ఇపిఎస్‌(eps)పై 2014లో ప్రకటించిన కనీస పింఛను ఇప్పటి వరకు వర్తింపజేయడం పూర్తిగా సరిపోదని నివేదిక పేర్కొంది. “ఈ కొద్దిపాటి మొత్తం రూ.1,000 కూడా వివిధ కారణాల వల్ల చాలా మంది పింఛనుదారులకు అందించబడటం లేదు ఇంకా రూ.460 కంటే తక్కువ పెన్షన్ మొత్తాలు పంపిణీ చేయబడుతున్నాయి. అందువల్ల నెలవారీ పెన్షన్‌ను కనిష్టంగా రూ.3,000కి పెంచాలని లేదా నెలకు రూ.9,000 వరకు మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌లు, ప్రాతినిధ్యాలు అందించబడ్డాయి” అని నివేదిక పేర్కొంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved