MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • EPFO:కనీస పెన్షన్, వడ్డీ రేట్లపై నేడు కీలక నిర్ణయం.. మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌..

EPFO:కనీస పెన్షన్, వడ్డీ రేట్లపై నేడు కీలక నిర్ణయం.. మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(provident fund) పై నేడు కీలక నిర్ణయం వెల్లడికానుంది. 2021-22లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లపై శనివారం నిర్ణయం తీసుకోవచ్చు. ఢిల్లీలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశానికి ఈపి‌ఎఫ్‌ఓ ​​(epfo)ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది అలాగే సభ్యుల కోసం ఎజెండాను కూడా నిర్ణయించింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 20 2021, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం ఉన్న రూ.1000 కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కనీస పెన్షన్‌ను రూ.3,000 పెంచవచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.1,000 నుండి కనీసం రూ.3,000కి పెంచాలని లేబర్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్ల(epfo deposit)పై వడ్డీ రేట్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఇది 8.50%. నిలుపుకుంటారనే నమ్మకం ఉంది. ఈపీఎఫ్‌ఓ డబ్బును ప్రైవేట్ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టే వివాదాస్పద అంశం కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

 

34

బిజెడి ఎంపి భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని ప్యానెల్ గ్రాంట్ల డిమాండ్లపై నివేదికలో ఉద్యోగుల వేతనాల నుండి పిఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పిఎఫ్ ఖాతాలలోకి జమ చేయడంలో యజమానులు విఫలమయ్యారని అలాగే వారి పర్సనల్ కంట్రిబ్యూషన్‌ను కూడా డిఫాల్ట్ చేయడంలో విఫలమైన ఫిర్యాదులను కేంద్రం ప్రత్యేకంగా పరిశీలించాలని పేర్కొంది. 

44

"పీఎఫ్, ఈఎస్‌ఐ చట్టబద్ధమైన ప్రయోజనాలను ఇంకా అందుకోలేని కార్మికుల చెల్లింపులపై నిర్ణయం తక్షణమే పరిష్కారం కోసం తీసుకోవలసిన అవసరం ఉంది" అని మంగళవారం ఉభయ సభలలో సమర్పించిన నివేదిక పేర్కొంది.


ఇపిఎస్‌(eps)పై 2014లో ప్రకటించిన కనీస పింఛను ఇప్పటి వరకు వర్తింపజేయడం పూర్తిగా సరిపోదని నివేదిక పేర్కొంది. “ఈ కొద్దిపాటి మొత్తం రూ.1,000 కూడా వివిధ కారణాల వల్ల చాలా మంది పింఛనుదారులకు అందించబడటం లేదు ఇంకా రూ.460 కంటే తక్కువ పెన్షన్ మొత్తాలు పంపిణీ చేయబడుతున్నాయి. అందువల్ల నెలవారీ పెన్షన్‌ను కనిష్టంగా రూ.3,000కి పెంచాలని లేదా నెలకు రూ.9,000 వరకు మెరుగైన మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌లు, ప్రాతినిధ్యాలు అందించబడ్డాయి” అని నివేదిక పేర్కొంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved