MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్..

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్..

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, వివిధ ఆటోమొబైల్ తయారీదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి. భారతదేశంలోని చాలా విదేశీ ఆటోమోటివ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్  తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును విడుదల చేయబోతోంది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Feb 10 2021, 02:05 PM IST| Updated : Feb 10 2021, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>జెఎల్ఆర్ కంపెనీకి చెందిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ పేస్ ను మార్చి 9న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ పేస్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.</p>

<p>జెఎల్ఆర్ కంపెనీకి చెందిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ-పేస్ ను మార్చి 9న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ-పేస్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.</p>

జెఎల్ఆర్ కంపెనీకి చెందిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ-పేస్ ను మార్చి 9న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ-పేస్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

24
<p>కరోనా యుగంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే &nbsp;ప్రారంభించాయి. అలాగే జాగ్వార్ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ డిజిటల్ లాంచ్ అద్భుతమైన ప్రతిస్పందన తర్వాత భారతదేశంలో మరో డిజిటల్ ప్రయోగం గురించి మేము సంతోషిస్తున్నాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి అన్నారు. &nbsp;</p>

<p>కరోనా యుగంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే &nbsp;ప్రారంభించాయి. అలాగే జాగ్వార్ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ డిజిటల్ లాంచ్ అద్భుతమైన ప్రతిస్పందన తర్వాత భారతదేశంలో మరో డిజిటల్ ప్రయోగం గురించి మేము సంతోషిస్తున్నాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి అన్నారు. &nbsp;</p>

కరోనా యుగంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే  ప్రారంభించాయి. అలాగే జాగ్వార్ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ డిజిటల్ లాంచ్ అద్భుతమైన ప్రతిస్పందన తర్వాత భారతదేశంలో మరో డిజిటల్ ప్రయోగం గురించి మేము సంతోషిస్తున్నాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి అన్నారు.  

34
<p>ఈ డిజిటల్ ఈవెంట్ భవిష్యత్తులో మెట్రో నగరాలలో &nbsp;కొత్త ట్రెండ్ ఇస్తుందని, అలాగే ఇది స్థిరమైన ఎకోస్టిమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని కొత్త టెక్నాలజి &nbsp;ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వంటి సమర్థవంతమైన మొబిలిటీ సిస్టంను ఉపయోగిస్తుంది.&nbsp;</p>

<p>ఈ డిజిటల్ ఈవెంట్ భవిష్యత్తులో మెట్రో నగరాలలో &nbsp;కొత్త ట్రెండ్ ఇస్తుందని, అలాగే ఇది స్థిరమైన ఎకోస్టిమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని కొత్త టెక్నాలజి &nbsp;ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వంటి సమర్థవంతమైన మొబిలిటీ సిస్టంను ఉపయోగిస్తుంది.&nbsp;</p>

ఈ డిజిటల్ ఈవెంట్ భవిష్యత్తులో మెట్రో నగరాలలో  కొత్త ట్రెండ్ ఇస్తుందని, అలాగే ఇది స్థిరమైన ఎకోస్టిమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని కొత్త టెక్నాలజి  ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వంటి సమర్థవంతమైన మొబిలిటీ సిస్టంను ఉపయోగిస్తుంది. 

44
<p>జాగ్వార్ ఐ-పేస్ లో 90 కిలోవాట్ల స్ట్రాంగ్ &nbsp;లిథియం-అయాన్ బ్యాటరీని అందించాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది 295 kW శక్తిని, 696 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు ఆఫీసు, హోమ్ బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి టాటా పవర్‌తో సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.</p>

<p>జాగ్వార్ ఐ-పేస్ లో 90 కిలోవాట్ల స్ట్రాంగ్ &nbsp;లిథియం-అయాన్ బ్యాటరీని అందించాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది 295 kW శక్తిని, 696 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు ఆఫీసు, హోమ్ బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి టాటా పవర్‌తో సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.</p>

జాగ్వార్ ఐ-పేస్ లో 90 కిలోవాట్ల స్ట్రాంగ్  లిథియం-అయాన్ బ్యాటరీని అందించాము అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది 295 kW శక్తిని, 696 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు ఆఫీసు, హోమ్ బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి టాటా పవర్‌తో సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved