MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • సియామ్ కీలక నిర్ణయం.. కరోనా భయంతో ఆటో ఎక్స్‌పో -2022 వాయిదా..

సియామ్ కీలక నిర్ణయం.. కరోనా భయంతో ఆటో ఎక్స్‌పో -2022 వాయిదా..

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2022 వాయిదా పడినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) సోమవారం తెలియజేసింది.  ఆటో ఎక్స్‌పో - ది మోటార్ షో 2022 వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు గ్రేటర్ నోయిడాలో జరగాల్సి ఉంది. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Aug 03 2021, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా   కారణంగా  తేదీలను వాయిదా వేసినట్లు ఎస్‌ఐ‌ఏ‌ఎం తెలిపింది. సియామ్ ప్రకారం  ఈ కార్యక్రమంలో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ ఏడాది చివర్లో ఆటో ఎక్స్‌పో -2022 కోసం కొత్త తేదీలని పరిశీలిస్తామని సియామ్ తెలిపింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంత పెద్ద స్థాయి కార్యక్రమానికి సిద్ధం కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి సంబంధిత పరిస్థితుల దృష్ట్యా ఈవెంట్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం తెలివైన పని కాదని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అభిప్రాయపడ్డారు. 
 

35

 ఆటో ఎక్స్‌పో అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. దీనిని సాధారణంగా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇందులో కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించడానికి ఓ‌ఈ‌ఎంలకు ఒక వేదికను అందిస్తుంది. కార్ల ప్రేమికులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటారు. ఈ కార్యక్రమం చివరిసారిగా 2020లో దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముప్పు ఉద్భవించినప్పుడు జరిగింది.
 

45

 రాజేష్ మీనన్ ప్రెస్‌కి విడుదల చేసిన ఒక ప్రకటనలో, "ఎక్స్‌పోలో పాల్గొన్న అలాగే ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిటర్‌లు, సందర్శకులు, వాటాదారులందరి భద్రత పై సియామ్  అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆటో ఎక్స్‌పో నిర్వహించడం వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడం ముఖ్యం అని  తెలిపారు.
 

55

రాజేష్ మీనన్ ఆటో ఎక్స్‌పో వంటి బి 2 సి ఈవెంట్ ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సాధారణంగా పెద్ద జనసమూహం వస్తుంది అలాగే సామాజిక దూరాన్ని నిర్వహించడం కూడా  'కష్టం'. అని అన్నారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Honda vs TVS : యాక్టివాకు పోటీగా టీవీఎస్ కొత్త అస్త్రం.. రూ.80 వేలకే సూపర్ మోడల్
Recommended image3
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved