MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో సిట్టింగ్‌లకు అసమ్మతి సెగ

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో సిట్టింగ్‌లకు అసమ్మతి సెగ

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది. 

2 Min read
narsimha lode
Published : Mar 01 2019, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించకూడదని వైరి వర్గం అమరావతి వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్‌ను పెడచెవిన పెట్టి టిక్కెట్లు కేటాయిస్తే పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించకూడదని వైరి వర్గం అమరావతి వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్‌ను పెడచెవిన పెట్టి టిక్కెట్లు కేటాయిస్తే పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించకూడదని వైరి వర్గం అమరావతి వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్‌ను పెడచెవిన పెట్టి టిక్కెట్లు కేటాయిస్తే పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు.
210
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు. శుక్రవారం నాడు రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు. శుక్రవారం నాడు రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు. శుక్రవారం నాడు రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
310
రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనిసిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది.

రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనిసిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది.

రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనిసిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది.
410
నిడదవోలు ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శేషారావుపై వచ్చిన ఆరోపణలు కూడ పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దీంతో ఆయనను మార్చాలనే చర్చ కూడ సాగుతోంది.

నిడదవోలు ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శేషారావుపై వచ్చిన ఆరోపణలు కూడ పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దీంతో ఆయనను మార్చాలనే చర్చ కూడ సాగుతోంది.

నిడదవోలు ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శేషారావుపై వచ్చిన ఆరోపణలు కూడ పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దీంతో ఆయనను మార్చాలనే చర్చ కూడ సాగుతోంది.
510
మరో వైపు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో జవహర్‌లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. బాబు కేబినెట్‌లో జవహర్‌కు స్థానం దక్కింది. అయితే నియోజకవర్గంలో జవహర్ అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదు. దీంతో జవహర్‌కు వ్యతిరేకంగా వైరి వర్గం భారీ ర్యాలీలునిర్వహిస్తోంది. జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వకూడదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో జవహర్‌లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. బాబు కేబినెట్‌లో జవహర్‌కు స్థానం దక్కింది. అయితే నియోజకవర్గంలో జవహర్ అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదు. దీంతో జవహర్‌కు వ్యతిరేకంగా వైరి వర్గం భారీ ర్యాలీలునిర్వహిస్తోంది. జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వకూడదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో జవహర్‌లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. బాబు కేబినెట్‌లో జవహర్‌కు స్థానం దక్కింది. అయితే నియోజకవర్గంలో జవహర్ అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదు. దీంతో జవహర్‌కు వ్యతిరేకంగా వైరి వర్గం భారీ ర్యాలీలునిర్వహిస్తోంది. జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వకూడదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
610
ఇదిలా ఉంటే కొవ్వూరు నుండి తన పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే రామారావు కూడ ఇటీవలనే బాబును కలిసి కోరారు. జవహర్ కు వ్యతిరేకంగా స్థానికంగా పోటీ టీడీపీ కార్యాలయాన్ని కూడ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా తుడా ఛైర్మెన్ నరసింహాయాదవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇవాళ తిరుపతి అసెంబ్లీ సమీక్ష సమావేశానికి నరసింహా యాదవ్ హాజరుకాకుండానే వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే కొవ్వూరు నుండి తన పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే రామారావు కూడ ఇటీవలనే బాబును కలిసి కోరారు. జవహర్ కు వ్యతిరేకంగా స్థానికంగా పోటీ టీడీపీ కార్యాలయాన్ని కూడ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా తుడా ఛైర్మెన్ నరసింహాయాదవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇవాళ తిరుపతి అసెంబ్లీ సమీక్ష సమావేశానికి నరసింహా యాదవ్ హాజరుకాకుండానే వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే కొవ్వూరు నుండి తన పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే రామారావు కూడ ఇటీవలనే బాబును కలిసి కోరారు. జవహర్ కు వ్యతిరేకంగా స్థానికంగా పోటీ టీడీపీ కార్యాలయాన్ని కూడ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా తుడా ఛైర్మెన్ నరసింహాయాదవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇవాళ తిరుపతి అసెంబ్లీ సమీక్ష సమావేశానికి నరసింహా యాదవ్ హాజరుకాకుండానే వెళ్లిపోయారు.
710
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ టిక్కెట్టు తనదేనని ప్రచారాన్ని కూడ ప్రారంభించారు. అయితే హనుమంతరాయచౌదరికి వ్యతిరేకంగా నలుగురు అసమ్మతి నేతలు శుక్రవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఇంకా ఎవరిని కూడ అభ్యర్థిగా ప్రకటించలేదని నలుగురు నేతలు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించి ప్రకటించారు.

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ టిక్కెట్టు తనదేనని ప్రచారాన్ని కూడ ప్రారంభించారు. అయితే హనుమంతరాయచౌదరికి వ్యతిరేకంగా నలుగురు అసమ్మతి నేతలు శుక్రవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఇంకా ఎవరిని కూడ అభ్యర్థిగా ప్రకటించలేదని నలుగురు నేతలు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించి ప్రకటించారు.

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ టిక్కెట్టు తనదేనని ప్రచారాన్ని కూడ ప్రారంభించారు. అయితే హనుమంతరాయచౌదరికి వ్యతిరేకంగా నలుగురు అసమ్మతి నేతలు శుక్రవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఇంకా ఎవరిని కూడ అభ్యర్థిగా ప్రకటించలేదని నలుగురు నేతలు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించి ప్రకటించారు.
810
ప్రకాశం జిల్లాలో కనిగిరి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు మధ్య పోటీ నెలకొంది. ఉగ్ర నరసింహారెడ్డి శనివారం నాడు టీడీపీలో చేరనున్నారు.

ప్రకాశం జిల్లాలో కనిగిరి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు మధ్య పోటీ నెలకొంది. ఉగ్ర నరసింహారెడ్డి శనివారం నాడు టీడీపీలో చేరనున్నారు.

ప్రకాశం జిల్లాలో కనిగిరి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు మధ్య పోటీ నెలకొంది. ఉగ్ర నరసింహారెడ్డి శనివారం నాడు టీడీపీలో చేరనున్నారు.
910
ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కదిరి బాబురావు అనుచరులతో సమావేశమయ్యారు. బాబురావు పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉగ్ర నరసింహారెడ్డికే పార్టీ టిక్కెట్టు ఇస్తోందనే ప్రచారంతో బాబురావు అనుచరులతో భేటీ అయ్యారు.

ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కదిరి బాబురావు అనుచరులతో సమావేశమయ్యారు. బాబురావు పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉగ్ర నరసింహారెడ్డికే పార్టీ టిక్కెట్టు ఇస్తోందనే ప్రచారంతో బాబురావు అనుచరులతో భేటీ అయ్యారు.

ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కదిరి బాబురావు అనుచరులతో సమావేశమయ్యారు. బాబురావు పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉగ్ర నరసింహారెడ్డికే పార్టీ టిక్కెట్టు ఇస్తోందనే ప్రచారంతో బాబురావు అనుచరులతో భేటీ అయ్యారు.
1010
గెలుపు గుర్రాలకే చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించనున్నారు. ఈ తరుణంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లకు మొండిచేయి తప్పకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

గెలుపు గుర్రాలకే చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించనున్నారు. ఈ తరుణంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లకు మొండిచేయి తప్పకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

గెలుపు గుర్రాలకే చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించనున్నారు. ఈ తరుణంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లకు మొండిచేయి తప్పకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved