MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏకంగా విమానంలో ప్లకార్డులతో, రన్ వే పై పడుకుని... చంద్రబాబు అరెస్ట్ పై వినూత్న నిరసన

ఏకంగా విమానంలో ప్లకార్డులతో, రన్ వే పై పడుకుని... చంద్రబాబు అరెస్ట్ పై వినూత్న నిరసన

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై యువత వినూత్న నిరసన తెలుపుతున్నారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 13 2023, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Visakhapatnam

Visakhapatnam

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టిడిపి శ్రేణులతో పాటు చంద్రబాబును అభిమానించేవారు కూడా వివిధ పద్దతుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇలా ఓ యువకుడు చంద్రబాబు అరెస్ట్ పై ఏకంగా విమానంలోనే 'సేవ్ డెమోక్రసి' ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Visakhapatnam

Visakhapatnam

చంద్రబాబును ఎంతగానో అభిమానించే టిడిపి కార్యకర్త ఆడారి కిషోర్ కుమార్ విశాఖపట్నం విమానాశ్రయంలో అలజడి సృష్టించాడు. విమానాశ్రయంలో చంద్రబాబు ఫోటోలతో కూడిన ప్లకార్డులు, విమానం ఎక్కాక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా రన్ వే పై పడుకుని ఆందోళన చేపట్టాడు. 

35
Visakhapatnam

Visakhapatnam

టిడిపి కార్యకర్త ఆందోళనతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గవర్నర్ వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై కలుగజేసుకుని కోరుతూ 'సేవ్ డొమోక్రసీ' ప్లకార్డులతో ఆందోళన చేపట్టినట్లు కిషోర్ తెలిపాడు. 

45
Visakhapatnam

Visakhapatnam

ఇదిలావుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ కొందరు యువత చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ 'సైబర్ టవర్స్' వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. 

55
Visakhapatnam

Visakhapatnam

'మా భవిష్యత్ కు మీరు పునాదులు వేసారు... మిమ్మల్సి బయటకు తీసుకురావడం మా బాధ్యత' అంటూ చంద్రబాబు ఫోటోలతో కూడిన ప్లకార్డులు యువత ప్రదర్శించారు. ఇలా సైబర్ టవర్స్ ముందు కొందరు యువత నిరసనకు దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Recommended image2
Now Playing
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Recommended image3
Now Playing
Nara Lokesh Speech: గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved