MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • రాముడి పేరుతో ఉన్న 300 రైల్వే స్టేషన్లకు ప్రత్యేక అలంకరణ.. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ..

రాముడి పేరుతో ఉన్న 300 రైల్వే స్టేషన్లకు ప్రత్యేక అలంకరణ.. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ..

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా రాముడి పేరుతో ఉన్న దాదాపు 300 రైల్వే స్టేషన్లు విద్యుత్ కాంతులతో మెరిసిపోనున్నాయి. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jan 20 2024, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 343 రైల్వే స్టేషన్ లని విద్యుత్ దీపాలతో అలంకరించనుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రైల్వే శాఖ రాముడి పేరుతో ఈ ఏర్పాట్లు చేయనుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వివిధ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు ఇలా ముస్తాబు కానున్నాయి. ఇందులో ముందువరుసలో ఆంధ్ర ప్రదేశ్ 55 రైల్వేస్టేషన్లో మొదటిగా  ఉండగా,  రెండో స్థానంలో  54 రైల్వే స్టేషన్ లతో తమిళనాడు ఉంది. ఇక మూడో స్థానంలో బీహార్ ఉంది ఈ అన్ని రైల్వే స్టేషన్లు రాముడి పేరుతో ఉన్నవే. 

35

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ 343 రైల్వేస్టేషన్లో రాముడితో భారతీయులకు ఉన్న అనుబంధానికి  సంకేతం గా నిలుస్తాయి. రైల్వే స్టేషన్లను ఇలా ముస్తాబు చేయడం రాముడితో ఉన్న ప్రజల అనుబంధాన్ని తెలుపుతుంది.

45

రామచంద్రపురం, రామగిరి లాంటి రైల్వే స్టేషన్లతో పాటు మిగతా రైల్వే స్టేషన్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చెందబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ స్టేషన్ లయిన రామచంద్రపురం, రామగిరి ,రామచౌరా రోడ్ ప్రత్యేకంగా ముస్తాబు అవ్వబోతున్నాయి.

55

అయోధ్యకు వెళ్లి భక్తుల కోసం ఆస్తా స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి.  ఈ  ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే రౌండ్ ట్రిప్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.  తక్కువ స్టాపుల్లో ఈ రైళ్లు ఆగుతాయి. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved