టీడీపీ నేత పట్టాబిపై దుండగుల దాడి: జగన్ సర్కార్కి బాబు వార్నింగ్
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబిపై దాడి జరిగింది. గతంలో పట్టాబి కారుపై గతంలో గుర్తు తెలియని దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. ఇవాళ ఆయన దాడికి దిగారు.
17

పట్టాబిని పరామర్శించిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.
పట్టాబిని పరామర్శించిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.
27
దుండుగల దాడిలో ధ్వంసమైన టీడీపీ నేత పట్టాబి కారు.
దుండుగల దాడిలో ధ్వంసమైన టీడీపీ నేత పట్టాబి కారు.
37
<p>దాడి గురించి పోలీస్ అధికారులతో చంద్రబాబునాయుడు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.</p>
దాడి గురించి పోలీస్ అధికారులతో చంద్రబాబునాయుడు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
47
దాడిలో గాయపడిన పట్టాబి కారును చంద్రబాబునాయుడు పరిశీలించారు.
దాడిలో గాయపడిన పట్టాబి కారును చంద్రబాబునాయుడు పరిశీలించారు.
57
దాడి గురించి చంద్రబాబుకు వివరిస్తున్న పట్టాబి
దాడి గురించి చంద్రబాబుకు వివరిస్తున్న పట్టాబి
67
దుండుగుల దాడిలో ధ్వంసమైన పట్టాబి కారును పరిశీలించిన చంద్రబాబు
దుండుగుల దాడిలో ధ్వంసమైన పట్టాబి కారును పరిశీలించిన చంద్రబాబు
77
పట్టాబి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు
పట్టాబి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు
Latest Videos