MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీ పంచాయితీ ఎన్నికలు: ఆరు సెగ్మెంట్లలో టీడీపీకి దక్కని చోటు

ఏపీ పంచాయితీ ఎన్నికలు: ఆరు సెగ్మెంట్లలో టీడీపీకి దక్కని చోటు

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. చాలా చోట్ల ఆపార్టీ నేతలు చేతులెత్తేశారు.

1 Min read
Author : narsimha lode
| Updated : Feb 23 2021, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే చాలా చోట్ల ఆ పార్టీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో &nbsp;కూడ &nbsp;టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.</p>

<p>గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే చాలా చోట్ల ఆ పార్టీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో &nbsp;కూడ &nbsp;టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.</p>

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే చాలా చోట్ల ఆ పార్టీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో  కూడ  టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.

29
<p>ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ఘోర పరాజయాన్ని మూట గట్టుకొన్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కాయని టీడీపీ ఆరోపిస్తోంది.</p>

<p>ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ఘోర పరాజయాన్ని మూట గట్టుకొన్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కాయని టీడీపీ ఆరోపిస్తోంది.</p>

ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ఘోర పరాజయాన్ని మూట గట్టుకొన్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కాయని టీడీపీ ఆరోపిస్తోంది.

39
<p>తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.</p>

<p>తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.</p>

తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.

49
<p>కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమంగా గెలుపును తమ ఖాతాలో వైసీపీ వేసుకొందని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది.</p>

<p>కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమంగా గెలుపును తమ ఖాతాలో వైసీపీ వేసుకొందని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది.</p>

కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమంగా గెలుపును తమ ఖాతాలో వైసీపీ వేసుకొందని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది.

59
<p>పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన మద్దతుదారులు ఒక్కరు కూడ విజయం సాధించలేదు.</p>

<p>పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన మద్దతుదారులు ఒక్కరు కూడ విజయం సాధించలేదు.</p>

పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన మద్దతుదారులు ఒక్కరు కూడ విజయం సాధించలేదు.

69
<p>మరోవైపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. చంద్రగిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ &nbsp;టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.</p>

<p>మరోవైపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. చంద్రగిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ &nbsp;టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.</p>

మరోవైపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. చంద్రగిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ  టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

79
<p>13,081 గ్రామపంచాయితీలకు నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 2,100 పంచాయితీలను మాత్రమే గెలుచుకొంది. టీడీపీ మాత్రం తాము 4 వేలకు పైగా గ్రామపంచాయితీలను కైవసం చేసుకొన్నట్టుగా చెబుతోంది.</p>

<p>13,081 గ్రామపంచాయితీలకు నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 2,100 పంచాయితీలను మాత్రమే గెలుచుకొంది. టీడీపీ మాత్రం తాము 4 వేలకు పైగా గ్రామపంచాయితీలను కైవసం చేసుకొన్నట్టుగా చెబుతోంది.</p>

13,081 గ్రామపంచాయితీలకు నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 2,100 పంచాయితీలను మాత్రమే గెలుచుకొంది. టీడీపీ మాత్రం తాము 4 వేలకు పైగా గ్రామపంచాయితీలను కైవసం చేసుకొన్నట్టుగా చెబుతోంది.

89
<p style="text-align: justify;">చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆ పార్టీ కేవలం 14 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అనుహ్యంగా &nbsp;పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకొంది.</p>

<p style="text-align: justify;">చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆ పార్టీ కేవలం 14 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అనుహ్యంగా &nbsp;పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకొంది.</p>

చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆ పార్టీ కేవలం 14 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అనుహ్యంగా  పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకొంది.

99
<p>కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ బోణి కొట్టలేదు.టీడీపీ కీలక నేతల స్వగ్రామాల్లో కూడ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.</p>

<p>కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ బోణి కొట్టలేదు.టీడీపీ కీలక నేతల స్వగ్రామాల్లో కూడ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.</p>

కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ బోణి కొట్టలేదు.టీడీపీ కీలక నేతల స్వగ్రామాల్లో కూడ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్
Recommended image2
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Recommended image3
Now Playing
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved