MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • ఆ ఒక్క నియోజకవర్గ యువతకే 10వేల ఉద్యోగాలు: మంత్రి మేకపాటి

ఆ ఒక్క నియోజకవర్గ యువతకే 10వేల ఉద్యోగాలు: మంత్రి మేకపాటి

చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం సీఎం జగనేనని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 30 2020, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>ఆత్మకూరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలపై పరిశ్రమలు,ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి&nbsp;హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజవర్గంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించారు. ఒక్క ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకే 10వేల ఉద్యోగాలను అందిస్తామని మంత్రి హామీ &nbsp;ఇచ్చారు.</p>

<p>ఆత్మకూరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలపై పరిశ్రమలు,ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి&nbsp;హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజవర్గంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించారు. ఒక్క ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకే 10వేల ఉద్యోగాలను అందిస్తామని మంత్రి హామీ &nbsp;ఇచ్చారు.</p>

ఆత్మకూరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలపై పరిశ్రమలు,ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజవర్గంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించారు. ఒక్క ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకే 10వేల ఉద్యోగాలను అందిస్తామని మంత్రి హామీ  ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p>సొంత నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ట ప్రాంత ప్రజలు వలస వెళ్లే అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లే-అవుట్లలోని 9522 గృహాలకు పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనే 1,050 ఇళ్లకు పట్టాలు అందించామన్నారు.</p>

<p>సొంత నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ట ప్రాంత ప్రజలు వలస వెళ్లే అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లే-అవుట్లలోని 9522 గృహాలకు పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనే 1,050 ఇళ్లకు పట్టాలు అందించామన్నారు.</p>

సొంత నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ట ప్రాంత ప్రజలు వలస వెళ్లే అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లే-అవుట్లలోని 9522 గృహాలకు పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనే 1,050 ఇళ్లకు పట్టాలు అందించామన్నారు.

37
<p>అర్హత ఉండి ఇళ్ల పట్టా అందని వారు ఒక్కరూ ఉండకూడదని గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని వీడియో ద్వారా ప్రదర్శింపజేసిన మంత్రి మేకపాటి&nbsp;మంత్రి ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాల పేర్లు చదివి ప్రజలకు వినిపించారు. తాను చదివిన పథకాల పేర్లు 17 మాత్రమేనని..చదవని వాటి జాబితా చాంతాడంత ఉందన్నారు.</p>

<p>అర్హత ఉండి ఇళ్ల పట్టా అందని వారు ఒక్కరూ ఉండకూడదని గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని వీడియో ద్వారా ప్రదర్శింపజేసిన మంత్రి మేకపాటి&nbsp;మంత్రి ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాల పేర్లు చదివి ప్రజలకు వినిపించారు. తాను చదివిన పథకాల పేర్లు 17 మాత్రమేనని..చదవని వాటి జాబితా చాంతాడంత ఉందన్నారు.</p>

అర్హత ఉండి ఇళ్ల పట్టా అందని వారు ఒక్కరూ ఉండకూడదని గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని వీడియో ద్వారా ప్రదర్శింపజేసిన మంత్రి మేకపాటి మంత్రి ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాల పేర్లు చదివి ప్రజలకు వినిపించారు. తాను చదివిన పథకాల పేర్లు 17 మాత్రమేనని..చదవని వాటి జాబితా చాంతాడంత ఉందన్నారు.

47
<p>''చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం&nbsp;సీఎం జగన్. ఆయన చేస్తున్న సంక్షేమం చూసి ఆర్థిక లోటు బదులు ఆర్థిక గనులేమన్నా ఉన్నాయా అనిపించింది.&nbsp;3 పద్ధతుల్లో ఇళ్ళను నిర్మిస్తూ..ప్రజలకు నచ్చిన విధంగా ప్రజలే మెచ్చిన తీరులో కట్టుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది'' అన్నారు.&nbsp;</p>

<p>''చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం&nbsp;సీఎం జగన్. ఆయన చేస్తున్న సంక్షేమం చూసి ఆర్థిక లోటు బదులు ఆర్థిక గనులేమన్నా ఉన్నాయా అనిపించింది.&nbsp;3 పద్ధతుల్లో ఇళ్ళను నిర్మిస్తూ..ప్రజలకు నచ్చిన విధంగా ప్రజలే మెచ్చిన తీరులో కట్టుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది'' అన్నారు.&nbsp;</p>

''చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం సీఎం జగన్. ఆయన చేస్తున్న సంక్షేమం చూసి ఆర్థిక లోటు బదులు ఆర్థిక గనులేమన్నా ఉన్నాయా అనిపించింది. 3 పద్ధతుల్లో ఇళ్ళను నిర్మిస్తూ..ప్రజలకు నచ్చిన విధంగా ప్రజలే మెచ్చిన తీరులో కట్టుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది'' అన్నారు. 

57
<p>''ఆత్మకూరు ప్రజలకు నేను చేయాల్సినదెంతో ఉంది.&nbsp;కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమం అందిస్తోన్న ముఖ్యమంత్రి వందేళ్లు క్షేమంగా ఉండాలి. రూ.853 కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 ను, రూ.648 కోట్లతో ఫేజ్-2, రూ.632 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరుకు ఢోకా లేకుండా చేస్తాను.2 సార్లు ఎంఎల్ఏగా గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు న్యాయం చేయాలి నాయనా అని మా నాన్న, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి అనేకసార్లు నాకు చెప్పే మాట'' అని అన్నారు.<br />&nbsp;</p>

<p>''ఆత్మకూరు ప్రజలకు నేను చేయాల్సినదెంతో ఉంది.&nbsp;కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమం అందిస్తోన్న ముఖ్యమంత్రి వందేళ్లు క్షేమంగా ఉండాలి. రూ.853 కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 ను, రూ.648 కోట్లతో ఫేజ్-2, రూ.632 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరుకు ఢోకా లేకుండా చేస్తాను.2 సార్లు ఎంఎల్ఏగా గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు న్యాయం చేయాలి నాయనా అని మా నాన్న, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి అనేకసార్లు నాకు చెప్పే మాట'' అని అన్నారు.<br />&nbsp;</p>

''ఆత్మకూరు ప్రజలకు నేను చేయాల్సినదెంతో ఉంది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమం అందిస్తోన్న ముఖ్యమంత్రి వందేళ్లు క్షేమంగా ఉండాలి. రూ.853 కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 ను, రూ.648 కోట్లతో ఫేజ్-2, రూ.632 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరుకు ఢోకా లేకుండా చేస్తాను.2 సార్లు ఎంఎల్ఏగా గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు న్యాయం చేయాలి నాయనా అని మా నాన్న, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి అనేకసార్లు నాకు చెప్పే మాట'' అని అన్నారు.
 

67
<p>''మొదటి దశలో అనంతసాగరం మండలంలో 1793, అనుమసముద్రం పేట మండలంలో 1632 , ఆత్మకూరు గ్రామీణం పరిధిలో 864, పట్టణం పరిధిలో 1550, &nbsp;చేజర్ల మండలంలో 1135, మర్రిపాడులో 1296, సంగం మండలంలో 1252 ఇళ్ల పట్టాలు అందజేశాం. అదనంగా మరో 1,056 మంది టిడ్కో లబ్దిదారులకు ప్లాట్లు పంపిణీ చేశాం'' అని మంత్రి వెల్లడించారు.<br />&nbsp;</p>

<p>''మొదటి దశలో అనంతసాగరం మండలంలో 1793, అనుమసముద్రం పేట మండలంలో 1632 , ఆత్మకూరు గ్రామీణం పరిధిలో 864, పట్టణం పరిధిలో 1550, &nbsp;చేజర్ల మండలంలో 1135, మర్రిపాడులో 1296, సంగం మండలంలో 1252 ఇళ్ల పట్టాలు అందజేశాం. అదనంగా మరో 1,056 మంది టిడ్కో లబ్దిదారులకు ప్లాట్లు పంపిణీ చేశాం'' అని మంత్రి వెల్లడించారు.<br />&nbsp;</p>

''మొదటి దశలో అనంతసాగరం మండలంలో 1793, అనుమసముద్రం పేట మండలంలో 1632 , ఆత్మకూరు గ్రామీణం పరిధిలో 864, పట్టణం పరిధిలో 1550,  చేజర్ల మండలంలో 1135, మర్రిపాడులో 1296, సంగం మండలంలో 1252 ఇళ్ల పట్టాలు అందజేశాం. అదనంగా మరో 1,056 మంది టిడ్కో లబ్దిదారులకు ప్లాట్లు పంపిణీ చేశాం'' అని మంత్రి వెల్లడించారు.
 

77
<p>ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచిన అనంతరం మంత్రి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ సీడీపీవో భవనాన్ని ప్రారంభించారు. అలాగే&nbsp;ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రూ.3.16కోట్లు వెచ్చించి నిర్మించనున్న మూడు భవన సముదాయాలకు మంత్రి &nbsp;శంఖుస్థాపన చేశారు.నియోజకవర్గంలోని &nbsp;ప్రతీ ఇంటికి కుళాయి తాగు నీరు అందించేలా రూ.17.41 కోట్లు ఖర్చుతో &nbsp;ఏర్పాటు చేయనున్న మంచినీటి పథకానికి కూడా శంకుస్థాపన చేశారు. &nbsp;</p>

<p>ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచిన అనంతరం మంత్రి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ సీడీపీవో భవనాన్ని ప్రారంభించారు. అలాగే&nbsp;ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రూ.3.16కోట్లు వెచ్చించి నిర్మించనున్న మూడు భవన సముదాయాలకు మంత్రి &nbsp;శంఖుస్థాపన చేశారు.నియోజకవర్గంలోని &nbsp;ప్రతీ ఇంటికి కుళాయి తాగు నీరు అందించేలా రూ.17.41 కోట్లు ఖర్చుతో &nbsp;ఏర్పాటు చేయనున్న మంచినీటి పథకానికి కూడా శంకుస్థాపన చేశారు. &nbsp;</p>

ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచిన అనంతరం మంత్రి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ సీడీపీవో భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రూ.3.16కోట్లు వెచ్చించి నిర్మించనున్న మూడు భవన సముదాయాలకు మంత్రి  శంఖుస్థాపన చేశారు.నియోజకవర్గంలోని  ప్రతీ ఇంటికి కుళాయి తాగు నీరు అందించేలా రూ.17.41 కోట్లు ఖర్చుతో  ఏర్పాటు చేయనున్న మంచినీటి పథకానికి కూడా శంకుస్థాపన చేశారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Recommended image2
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Recommended image3
Now Playing
మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved