MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • బావమరిది కోటంరెడ్డితో విభేదాలు: బావ కాకాణి షాకింగ్ కామెంట్స్

బావమరిది కోటంరెడ్డితో విభేదాలు: బావ కాకాణి షాకింగ్ కామెంట్స్

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది.

2 Min read
Author : Siva Kodati
Published : Oct 09 2019, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీడీవో సరళ మీద దాడి ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది.

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీడీవో సరళ మీద దాడి ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది.

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీడీవో సరళ మీద దాడి ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోటంరెడ్డి బంధువొకరు వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి నల్లా కనెక్షణ్ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీడీవోను కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కోటంరెడ్డి ద్వారా ఎంపీడీవో సరళకు ఫోన్ చేయించారు. ఆయన చెప్పినప్పటికీ ఎంపీడీవో ససేమిరా అనడం.. దీనిపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అసలు వివాదానికి కారణం.

కోటంరెడ్డి బంధువొకరు వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి నల్లా కనెక్షణ్ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీడీవోను కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కోటంరెడ్డి ద్వారా ఎంపీడీవో సరళకు ఫోన్ చేయించారు. ఆయన చెప్పినప్పటికీ ఎంపీడీవో ససేమిరా అనడం.. దీనిపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అసలు వివాదానికి కారణం.

కోటంరెడ్డి బంధువొకరు వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి నల్లా కనెక్షణ్ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీడీవోను కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కోటంరెడ్డి ద్వారా ఎంపీడీవో సరళకు ఫోన్ చేయించారు. ఆయన చెప్పినప్పటికీ ఎంపీడీవో ససేమిరా అనడం.. దీనిపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అసలు వివాదానికి కారణం.
36
ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు కాకాణి అనుచరుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. విషయం రచ్చకెక్కి పార్టీ పరువు గంగలో కలుస్తుండటతో వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను పిలిచి రాజీ కుదార్చాల్సిందిగా వైసీపీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.

ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు కాకాణి అనుచరుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. విషయం రచ్చకెక్కి పార్టీ పరువు గంగలో కలుస్తుండటతో వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను పిలిచి రాజీ కుదార్చాల్సిందిగా వైసీపీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.

ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు కాకాణి అనుచరుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. విషయం రచ్చకెక్కి పార్టీ పరువు గంగలో కలుస్తుండటతో వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను పిలిచి రాజీ కుదార్చాల్సిందిగా వైసీపీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.
46
ఈ క్రమంలోనే బుధవారం అమరావతిలోని సుబ్బారెడ్డి ఇంటికి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై గొడవకు దారి తీసిన కారణాలు, ఎంపీడీవో సరళపై దాడి, ఫిర్యాదు వెనుకున్న వ్యక్తులు ఇతర అంశాలపై వైవీ వారితో చర్చించారు

ఈ క్రమంలోనే బుధవారం అమరావతిలోని సుబ్బారెడ్డి ఇంటికి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై గొడవకు దారి తీసిన కారణాలు, ఎంపీడీవో సరళపై దాడి, ఫిర్యాదు వెనుకున్న వ్యక్తులు ఇతర అంశాలపై వైవీ వారితో చర్చించారు

ఈ క్రమంలోనే బుధవారం అమరావతిలోని సుబ్బారెడ్డి ఇంటికి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై గొడవకు దారి తీసిన కారణాలు, ఎంపీడీవో సరళపై దాడి, ఫిర్యాదు వెనుకున్న వ్యక్తులు ఇతర అంశాలపై వైవీ వారితో చర్చించారు
56
ఈ భేటీ ముగిసిన అనంతరం కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న జరిగే రైతు భరోసాపై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని కాకాణి స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి జిల్లాకు రానుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు, రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు గోవర్థన్ రెడ్డి తెలిపారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న జరిగే రైతు భరోసాపై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని కాకాణి స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి జిల్లాకు రానుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు, రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు గోవర్థన్ రెడ్డి తెలిపారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న జరిగే రైతు భరోసాపై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని కాకాణి స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి జిల్లాకు రానుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు, రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు గోవర్థన్ రెడ్డి తెలిపారు.
66
తామిద్దరం బాల్యమిత్రులమని మా ఇద్దరి మధ్యా విభేదాలకు తావులేదని కాకాని స్పష్టం చేశారు. తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సినంత అవసరం తాము బతికున్నంత వరకు జరగదన్నారు. శ్రీధర్ రెడ్డి తనకు బావమరిదని ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సంబంధాలున్నాయని కాకాణి తెలిపారు.

తామిద్దరం బాల్యమిత్రులమని మా ఇద్దరి మధ్యా విభేదాలకు తావులేదని కాకాని స్పష్టం చేశారు. తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సినంత అవసరం తాము బతికున్నంత వరకు జరగదన్నారు. శ్రీధర్ రెడ్డి తనకు బావమరిదని ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సంబంధాలున్నాయని కాకాణి తెలిపారు.

తామిద్దరం బాల్యమిత్రులమని మా ఇద్దరి మధ్యా విభేదాలకు తావులేదని కాకాని స్పష్టం చేశారు. తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సినంత అవసరం తాము బతికున్నంత వరకు జరగదన్నారు. శ్రీధర్ రెడ్డి తనకు బావమరిదని ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సంబంధాలున్నాయని కాకాణి తెలిపారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved