MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..

Andhra Pradesh లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఐదేళ్ల సేవ పూర్తిచేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

1 Min read
Author : Bhavana Thota
Published : Jun 17 2025, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సొంత గ్రామంలో పోస్టింగ్‌ వద్దు
Image Credit : social media

సొంత గ్రామంలో పోస్టింగ్‌ వద్దు

ప్రభుత్వం స్పష్టం చేసిన మరో ముఖ్యాంశం – ఏ ఉద్యోగికైనా సొంత మండలం లేదా గ్రామంలో పోస్టింగ్‌ ఇవ్వకూడదు.భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయ ఉద్యోగులుగా ఉన్నట్లయితే, ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌ కోసం వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది.

25
బదిలీ ప్రక్రియకు గడువు
Image Credit : Getty

బదిలీ ప్రక్రియకు గడువు

బదిలీ ప్రక్రియకు గడువు – జూన్ 30 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Related Articles

Related image1
Now Playing
WhatsApp Governance in AndhraPradesh: ఇక వాట్సాప్ లోనే సేవలన్నీ: చంద్రబాబు | Asianet News Telugu
Related image2
AndhraPradesh: శ్రీసిటీలో ఎల్‌జీ రూ.5,840 కోట్లతో యూనిట్లు...2 వేల ఉద్యోగాలు!
35
క్లస్టర్లుగా విభజన
Image Credit : google

క్లస్టర్లుగా విభజన

క్లస్టర్లుగా విభజన – కొత్త విధానం పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు, గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టర్లుగా విభజించే పనిలో ప్రభుత్వం ఉంది.అంతేకాక, ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కూడా బదిలీలతో సమాంతరంగా జరుగనుంది.

45
సచివాలయ ఉద్యోగుల సంఖ్య – కొత్త పద్దతి ప్రకారం
Image Credit : our own

సచివాలయ ఉద్యోగుల సంఖ్య – కొత్త పద్దతి ప్రకారం

సచివాలయ ఉద్యోగుల సంఖ్య – కొత్త పద్దతి ప్రకారం: 'A' కేటగిరీ సచివాలయం – 6 మంది ఉద్యోగులు,'B' కేటగిరీ సచివాలయం – 7 మంది ఉద్యోగులు,'C' కేటగిరీ సచివాలయం – 8 మంది ఉద్యోగులు మిగిలిన ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తారు.

55
80 శాతం మంది ఉద్యోగులకు బదిలీ
Image Credit : meta ai

80 శాతం మంది ఉద్యోగులకు బదిలీ

80 శాతం మంది ఉద్యోగులకు బదిలీ 2024 సెప్టెంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇప్పటిదాకా కేవలం 20 శాతం ఉద్యోగులకే కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ జరిగింది. తాజాగా ఇక 80 శాతం మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేయనున్నట్టు సమాచారం

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Now Playing
WhatsApp Governance in AndhraPradesh: ఇక వాట్సాప్ లోనే సేవలన్నీ: చంద్రబాబు | Asianet News Telugu
Recommended image2
AndhraPradesh: శ్రీసిటీలో ఎల్‌జీ రూ.5,840 కోట్లతో యూనిట్లు...2 వేల ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved