Asianet News TeluguAsianet News Telugu

లారీ కిందపడి ఏఏస్సై మృతి (వీడియో)

ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం లో దుర్ఘటన

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రఘునాథపాలెం లో పోలీస్ స్టేషన్ లో ఎఎస్సై గా పనిచేస్తున్న భాస్కర్ ఈ ప్్రమాదంలో మృతి చెందాడు. లారీ  పైనుండి వెళ్లడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదూహాన్ని పరిశీలించారు. తమ సహచరుడు ఇంత దారుణంగా మృతి చెందడంతో పోలీసులు విషాదం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.