Asianet News TeluguAsianet News Telugu

Priyanka Chopra : ఇండియాలో ఆస్తులన్నీ అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా, కారణం ఏంటంటే..?

ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ అమ్మకానికి పెడుతుందట బాలీవుడ్ బ్యూటీ. ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక ఇక ఇండియాతో బంధం తెంచుకుంటుందా..? ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది. 

Heroine priyanka chopra sell her property In India JMS
Author
First Published Nov 18, 2023, 1:26 PM IST


కొన్ని మీడియా సంస్థల రిపోర్ట్ ప్రకారం హాలీవుడ్ లో బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా.. ఇండియాలో తన ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నట్టు తెలుస్తోంది.  హాలీవుడ్‌లో ఎంగేజ్‌మెంట్స్‌ నేపథ్యంలో, ఇండియాలోని ఆస్తులను ప్రియాంక అమ్ముతోంది. ముంబైలోని అతి ఖరీదైన  ఏరియా అయిన అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లను.. ప్రియాంక అమ్మేసిందట. అదికూడా దర్శకుడు, నిర్మాత ,రచయిత అయిన  అభిషేక్ చౌబేకి ‍‌ 6 కోట్లకుగాను అవి అమ్మేసిందని  తెలుస్తోంది. 

ఈ సేల్‌ డీల్‌  అక్టోబర్ నెలలోనే పూర్తి అయినట్టు తెలుస్తోంది.  మనీ కంట్రోల్‌లో రిపోర్ట్‌ ప్రకారం, రెండు ఫ్లాట్ల మొత్తం  2,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. అంతే కాదు  ముంబయ్ లోని లోఖండ్‌వాలాలోని కరణ్ అపార్ట్‌మెంట్ టవర్‌లో కూడా ప్రియాంకకు ప్లాట్ ఉందట.  9వ అంతస్తులో ఉన్న ఈ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ ను కూడా అమ్మారని వాటి విక్రయాలకు సబంధించిన పనులను  ప్రియాంక తల్లి మధు చోప్రా  చూసుకున్నారట. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వీటికి సంబందించిన లావాదేవీలు జరిగినట్టు సమాచారం. అయితే వీటికి సబంధించి  మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా 36 లక్షలు చెల్లించారు.

Alia Bhatt: ఆలియా భట్ ను రణ్ బీర్ కపూర్ వేధిస్తున్నాడా...? క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.

ప్రస్తుతం జరిగిన 6 కోట్ల అమ్మకాలతో పాటు.. అంతకు ముందు  అంతే ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ 7 కోట్ల ఆస్తిని ప్రియాంక చోప్రా అమ్మినట్టు తెలుస్తోంది.  లోఖండ్‌వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని, 2021లో, దంత వైద్య దంపతులకు ఈ యాక్ట్రెస్‌ అద్దెకు ఇచ్చింది. 465 చదరపు అడుగుల టెర్రస్‌తో కలిసి మొత్తం 1,781 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉన్న ఆ ఆఫీస్‌ స్పేస్‌ కోసం నెలకు రూ.2.11 లక్షల చొప్పున ప్రియాంక వసూలు చేసింది. ఆ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో వారికే  7 కోట్లకు అమ్మేసిందట. 

మా కోసం ఈ త్యాగం చేయండి.. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అమితాబ్ కి ఫ్యాన్స్ రిక్వస్ట్, స్వీట్ వార్నింగ్

ఇలా వరుసగా ఆస్తులు అమ్మేస్తుంది ప్రియాంక. ఇక ఇండియాతో సంబంధాలు తెచ్చుకుని.. అక్కడే ఫిక్స్ అయిపోయేలా ఉంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. హెడ్స్ ఆఫ్ స్టేట్ లో నటించేందుకు ప్రియాంక చోప్రా  రెడీ అవుతోంది. దానితో పాటు గతంలో ఆమె నటించిన సిటాడెల్ కు సీక్వెల్ కూడా  
 

Follow Us:
Download App:
  • android
  • ios