Bigg Boss Telugu 8 live Updates|Day 39: ఆ పాటతో మణికంఠని ఆడేసుకున్న ముక్కు అవినాష్ 

Bigg Boss Telugu season 8 day 39 Mukku Avinash making fun with manikanta dtr

హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

7:24 AM IST

డాక్టర్ బాబు సీరియస్.. సీజన్ 7 విషయాలు కెలకొద్దు అంటూ..

ముక్కు అవినాష్.. గౌతమ్ దగ్గరకి వెళ్లి అశ్వథామ 2.0 అంటూ సీజన్ 7 విషయాలతో కామెడీ చేస్తాడు. దీనితో డాక్టర్ బాబుకి బాగా కోపం వచ్చేసి ఎమోషనల్ అయిపోతాడు. సీజన్ 7 విషయాలు కెలకకండి బ్రో అని అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకి అవినాష్ అతడికి సారీ చెప్పి వివాదాన్ని ముగించాడు. ఈ సీజన్ లో గౌతమ్ బాగా సీరియస్ గా కసితో కనిపిస్తున్నాడు. 

7:24 AM IST

మణికంఠని ఆడేసుకుంటున్న ముక్కు అవినాష్

హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు సభ్యులు నోట్లు నీళ్లు పోసుకుని ఉంటారు. వారు ఆ నీటిని ఉమ్మేసేలా ఇతర సభ్యులు నవ్వించాలి. ముందుగా ముక్కు అవినాష్.. మణికంఠ దగ్గరకి వెళ్లి 'అఖిల బ్రహ్మాండ కోటి' అనే పాటని పడతాడు. అవినాష్ పాడే విధానానికి మణికంఠ నవ్వేస్తాడు. ఇది భలే వైరల్ అవుతోంది. సీజన్ 8 మొదటి ఎపిసోడ్ లో మణికంఠ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాట పాడి వినిపిస్తాడు. అప్పుడు మణికంఠ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. 
 

7:24 AM IST:

ముక్కు అవినాష్.. గౌతమ్ దగ్గరకి వెళ్లి అశ్వథామ 2.0 అంటూ సీజన్ 7 విషయాలతో కామెడీ చేస్తాడు. దీనితో డాక్టర్ బాబుకి బాగా కోపం వచ్చేసి ఎమోషనల్ అయిపోతాడు. సీజన్ 7 విషయాలు కెలకకండి బ్రో అని అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకి అవినాష్ అతడికి సారీ చెప్పి వివాదాన్ని ముగించాడు. ఈ సీజన్ లో గౌతమ్ బాగా సీరియస్ గా కసితో కనిపిస్తున్నాడు. 

7:24 AM IST:

హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు సభ్యులు నోట్లు నీళ్లు పోసుకుని ఉంటారు. వారు ఆ నీటిని ఉమ్మేసేలా ఇతర సభ్యులు నవ్వించాలి. ముందుగా ముక్కు అవినాష్.. మణికంఠ దగ్గరకి వెళ్లి 'అఖిల బ్రహ్మాండ కోటి' అనే పాటని పడతాడు. అవినాష్ పాడే విధానానికి మణికంఠ నవ్వేస్తాడు. ఇది భలే వైరల్ అవుతోంది. సీజన్ 8 మొదటి ఎపిసోడ్ లో మణికంఠ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాట పాడి వినిపిస్తాడు. అప్పుడు మణికంఠ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.