Asianet News TeluguAsianet News Telugu

గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 

India vs Sri Lanka, 1st T20I, Live Cricket Updates
Author
Guwahati, First Published Jan 5, 2020, 6:46 PM IST

భారత్-శ్రీలంక మొదటి టీ20కి వర్షం ఆటంకం కలిగిస్తోంది. స్టేడియంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఇంకా ఆరంభం కాలేదు. కాగా భారత తుది జట్టులో కుల్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios