వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది.
ఇండోనేషియాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ నార్త్ మలుకులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రసంగిస్తున్న చోటు నుంచి వెళ్లిపోవాలని పోలీసు అధికారిని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
టీడీపీ నేత బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని అనుకున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. అరెస్ట్ చేసిన తర్వాత నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారని అన్నారు.
ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం తిరిగి ముంబై ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
దేశంలో ‘‘ఒకే దేశం..ఒకే ఎన్నికలు’’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది.
చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశార. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.