మూడేళ్ల చిన్నారి ‘సారీ’ చెప్పలేకపోతున్నాడని ‘మగాడిలా ఉండడం’ నేర్చుకోమంటూ ప్రియుడి దగ్గరికి పంపిందో తల్లి.
పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
మరో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వెళ్తారని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు రేపు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం జరగనుంది.
ఫిబ్రవరి 27 న మహబూబ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బోల యాదయ్య రచించిన ' తండ్లాట ' నానీల పుస్తకావిష్కరణ జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
రాజ్యం సామాన్యుడి వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' అంగడి... ' ఇక్కడ చదవండి :
కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు నసీర్ హుస్సేన్ విజయం సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని బీజేపీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి జర్మన్ గాయని ఒకరు శ్రీరాముడిభక్తి గీతాన్ని పాడారు. అది ఆ సమయంలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడా గాయని, తన తల్లితో కలిసి భారత్ ను సందర్శించారు.
పాతికేళ్లకే గుండెపోటుతో యువత చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి ఓ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.
మొదటి సంతానం వామిక పుట్టేముందు తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన విరుష్కా జంట. రెండో సంతానం విషయంలో మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. ప్రసవం అయ్యేవరకు విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ చాలా సంవత్సరాలు చాందిని చౌక్ ప్రాంతంలోనే ఉన్నారు. ఆయన గెలుపుకు ఈ స్థానికత బాగా పనికి వస్చుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.