Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

Union minister kishan reddy launches bjp membership registration
Author
Vijayawada, First Published Jul 7, 2019, 1:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios