Asianet News TeluguAsianet News Telugu

ఆచంటలో పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు

పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంట వద్ద  పడవ బోల్తా పడడంతో  ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. 

Two  missing as boat capsizes in  West Godavari district  lns
Author
First Published May 23, 2023, 12:08 PM IST


ఏలూరు: పశ్చిమ గోదావరి  జిల్లా ఆచంట మండలం భీమాలపురం  వద్ద గోదావరి నదిలో మంగళవారంనాడు పడవ బోల్తా పడింది.  ఈ ఘటనలో  ఇద్దరు  యువకులు గల్లంతయ్యారు.  పడవలో  లంక నుండి  కొబ్బరి బొండాలు తీసుకువస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. బోటులో  కొబ్బరి బొండాల బరువు  ఎక్కువగా  ఉన్న కారణంగా  పడవ  బోల్తా పడిందని  సమాచారం.  గల్లంతైన  ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios