Asianet News TeluguAsianet News Telugu

దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.
 

three of family murdered at garladinne in anantapur district
Author
Anantapuram, First Published Dec 19, 2018, 6:14 PM IST


అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన  వెలుగు చూసింది. స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి  పోలీసులకు  సమాచారమిచ్చారు.

సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో  ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios