Asianet News TeluguAsianet News Telugu

కంచి పీఠాధిపతి మృతికి మోడి సంతాపం

  • జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు.
PM condoles the death of kanchi matam Jayendra saraswati

ప్రధానమంత్రి సంతాపం జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు. హిందుమతాన్ని, హిందు ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో కంచిపీఠం ఎనలేని కృషి చేసినట్లు ప్రధాని తన సంతాపంలో పేర్కొన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి విచారకరం. కంచి పీఠం అభివృద్ధికి... విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

— N Chandrababu Naidu (@ncbn) February 28, 2018

 

 

Follow Us:
Download App:
  • android
  • ios