జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు.

ప్రధానమంత్రి సంతాపం జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు. హిందుమతాన్ని, హిందు ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో కంచిపీఠం ఎనలేని కృషి చేసినట్లు ప్రధాని తన సంతాపంలో పేర్కొన్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి విచారకరం. కంచి పీఠం అభివృద్ధికి... విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

— N Chandrababu Naidu (@ncbn) February 28, 2018

Scroll to load tweet…