టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను వపన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను వపన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

పవన్ జిల్లాల్లో నిర్వహించిన పోరాట యాత్రలు, కవాతు సందర్భంగా పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయాన్ని ఈ ట్వీట్ లో జనసేన ప్రస్తావించింది.ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తోందో చూడాలి

సంబంధిత వార్తలు

చంద్రబాబుపై అలక: జనసేనలోకి అఖిలప్రియ?

Scroll to load tweet…