కాచిగూడ-గుంటూరు  ఎక్స్ ప్రెస్   రైలులో  కత్తితో బెదిరించి ప్రయాణీకులను  దోచుకునేందుకు  దొంగ ప్రయత్నించాడు.   ఈ రైలులో  ప్రయాణీకులు  దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు.

కర్నూల్: కాచిగూడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలులో దోపీడీకి ఓ దొంగ ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి ప్రయాణీకులను దోచుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే మూకుమ్మడిగా ప్రయాణీకులు దొంగపై దాడి చేశారు. కత్తిని లాక్కొని దొంగను బంధించారు. నంద్యాల రైల్వేస్టేషన్ లో పోలీసులకు అప్పగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred