వైయస్ఆర్ కు మమతా బెనర్జీ నివాళి
దీదీ తన ట్విటర్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు.
హైదరాబాద్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. దీదీ తన ట్విటర్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు.
మరోవైపు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. వైయస్ జన్మిదనాన్ని ఇకపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.
Tribute to YS Rajasekhara Reddy, former chief minister of Andhra Pradesh, on his birth anniversary @ysjagan
— Mamata Banerjee (@MamataOfficial) July 8, 2019
অন্ধ্র প্রদেশের প্রাক্তন মুখ্যমন্ত্রী ওয়াই এস রাজশেখর রেড্ডির জন্মবার্ষিকীতে শ্রদ্ধার্ঘ্য