Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. కోర్టులోనే లాయర్ ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. 

Lawyer suicide attept for ap special status
Author
Nandyal, First Published Feb 8, 2019, 1:44 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను అడ్డుకున్న తోటీ న్యాయవాదులు అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios