Asianet News TeluguAsianet News Telugu

సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకొన్న జగన్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సామాన్య భక్తులతో కలిసి  గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.
 

jagan visits tirumala after completed foot march
Author
Tirupati, First Published Jan 10, 2019, 7:12 PM IST


తిరుమల: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సామాన్య భక్తులతో కలిసి  గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు  అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.

jagan visits tirumala after completed foot march

సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్  ద్వారా  శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

తండ్రి బాటలోనే తిరుమల కొండపైకి వైఎస్ జగన్

 

Follow Us:
Download App:
  • android
  • ios