ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో పర్యటించారు.

ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో పర్యటించారు. ఆయన వెంబడి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాజంపేట లోక్ సభ్యుడు మిధున్ రెడ్డి కూడా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఢిల్లీ మెట్రో రైలు బోగీలో...