Asianet News TeluguAsianet News Telugu

అమరావతి: రాజధాని రైతులకు హైపవర్ కమిటీ ఆఫర్ ఇదీ

రాజధాని రైతులు తమ డిమాండ్లను ఈ నెల 17వ తేదీలోపుగా సమర్పించాలని హైపవర్ కమిటీ రైతులను కోరింది.

High power committe offers to farmers to submit their demands to crda before 17 Jan
Author
Amravati, First Published Jan 13, 2020, 1:25 PM IST


హైదరాబాద్: ఈ నెల 17వ తేదీ లోపుగా రాజధాని రైతులు తమ సమస్యలు, సూచనలు ఇవ్వాలని హై పవర్ కమిటీ రాజధాని రైతులకు సూచించింది.

సోమవారం నాడు హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిపై చర్చించారు.  ఈ నెల 17వ తేదీలోపుగా రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్‌డీఏకు చెప్పాలని  హైపవర్ కమిటీ సూచించింది.

also read:పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?

రాజధాని రైతులు తమ  సమస్యలను, సలహలను, సూచలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని  హైపవర్ కమిటీ కోరింది.  ఈ నెల 17వ తేదీ సాయంత్రం మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రైతుల సమస్యలు, సూచనలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios