Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్టణంలో నలుగురు విద్యార్ధులు అదృశ్యం:పోలీసులకు పేరేంట్స్ ఫిర్యాదు

విశాఖపట్టణంలోని క్వీన్  మేరీ స్కూల్ కు చెందిననలుగురు విద్యార్ధులు అదృశ్యమయ్యారు.వారికోసం పోలీసులుగాలింపు జరుపుతున్నారు.
 

Four students of queen mary school  goes missing  in visakhapatnam
Author
First Published Nov 3, 2022, 12:34 PM IST

విశాఖపట్టణం:నగరంలోని క్వీన్ మేరీ స్కూల్  కు చెందిన నలుగురు విద్యార్ధినులు బుధవారం నాడు  సాయంత్రం నుండి అదృశ్యమయ్యారు.  ఈ విషయమై  బాధిత విద్యార్ధుల పేరేంట్స్ విశాఖపట్టణం వన్ టౌన్  పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు చేశారు.అదృశ్యమైన నలుగురు  విద్యార్ధులు కూడ ఈ  స్కూల్ లో టెన్త్  క్లాస్ చదువుతున్నారు.ఈ నలుగురు విద్యార్ధినులు ఎక్కడికి  వెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  స్కూల్  సమీపంలో గల సీసీటీవీ పుటేజీని  పోలీసులు పరిశీలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios